50 ఎంపీ కెమెరాతోపాటు బెస్ట్ ఫీచర్లతో వచ్చే 5 పవర్ ఫుల్ ఫోన్లు.. ధర రూ.8వేల లోపే

Published on May 30, 2025 07:34 pm IST

మీరు రూ.8000 కంటే తక్కువకు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే మీ కోసం మార్కెట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పనితీరు, కెమెరా, బ్యాటరీ పరంగా ఈ ఐదు ఫోన్లు బెటర్. వాటి జాబితా చూడండి..

1 / 6
<p>తక్కువ బడ్జెట్‌లో పవర్‌ఫుల్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. గొప్ప కెమెరా, పెద్ద బ్యాటరీ, 5జీ వంటి ఫీచర్లతో 5 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో పోకో, మోటరోలా, శాంసంగ్, లావా వంటి కంపెనీలకు చెందిన అద్భుతమైన ఫోన్లు దొరుకుతాయి. రూ.8000లోపు ధరకే 50 ఎంపీ వరకు కెమెరా, 5000ఎంఏహెచ్ కంటే ఎక్కువ బ్యాటరీ, హెచ్‌డీప్లస్ డిస్‌ప్లే వంటి అధునాతన ఫీచర్లు లభిస్తాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 30, 2025 07:34 pm IST

తక్కువ బడ్జెట్‌లో పవర్‌ఫుల్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. గొప్ప కెమెరా, పెద్ద బ్యాటరీ, 5జీ వంటి ఫీచర్లతో 5 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో పోకో, మోటరోలా, శాంసంగ్, లావా వంటి కంపెనీలకు చెందిన అద్భుతమైన ఫోన్లు దొరుకుతాయి. రూ.8000లోపు ధరకే 50 ఎంపీ వరకు కెమెరా, 5000ఎంఏహెచ్ కంటే ఎక్కువ బ్యాటరీ, హెచ్‌డీప్లస్ డిస్‌ప్లే వంటి అధునాతన ఫీచర్లు లభిస్తాయి.

2 / 6
<p>లావా షార్క్ 5జీలో 6.75 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇది యునిసోక్ టి 765 ఆక్టా-కోర్ 5జీ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంది. 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రూ.7799 ధరకు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ల భ్యం కానుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 30, 2025 07:34 pm IST

లావా షార్క్ 5జీలో 6.75 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇది యునిసోక్ టి 765 ఆక్టా-కోర్ 5జీ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంది. 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రూ.7799 ధరకు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ల భ్యం కానుంది.

3 / 6
<p>శాంసంగ్ గెలాక్సీ ఎం05లో 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. శాంసంక్‌కు చెందిన ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.6,249 ధరకు అందుబాటులో ఉంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 30, 2025 07:34 pm IST

శాంసంగ్ గెలాక్సీ ఎం05లో 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. శాంసంక్‌కు చెందిన ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.6,249 ధరకు అందుబాటులో ఉంది.

4 / 6
<p>మోటో జి05 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ హీలియో జీ81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్, గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు ఇది ఉత్తమం. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్‌గా ఉంది. 5200 ఎంఏహెచ్ బ్యాటరీ 18వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7299 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 30, 2025 07:34 pm IST

మోటో జి05 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ హీలియో జీ81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్, గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు ఇది ఉత్తమం. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్‌గా ఉంది. 5200 ఎంఏహెచ్ బ్యాటరీ 18వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7299 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

5 / 6
<p>పోకో సి 71 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6.71 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపిఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్ రోజువారీ వినియోగానికి అనువుగా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఇది 10వాట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. పోకో సీ71 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.6,498 ధరకు విక్రయిస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 30, 2025 07:34 pm IST

పోకో సి 71 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6.71 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపిఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్ రోజువారీ వినియోగానికి అనువుగా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఇది 10వాట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. పోకో సీ71 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.6,498 ధరకు విక్రయిస్తున్నారు.

6 / 6
<p>పోకో సీ75 5జీలో 6.88 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14పై షియోమీ హైపర్ ఓఎస్‌తో వస్తుంది. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7699గా ఉంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 30, 2025 07:34 pm IST

పోకో సీ75 5జీలో 6.88 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14పై షియోమీ హైపర్ ఓఎస్‌తో వస్తుంది. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7699గా ఉంది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!