<p>2026 సంవత్సరం కొన్ని రాశుల వారికి అపారమైన శక్తిని, అదృష్టాన్ని తీసుకురాబోతోంది. శక్తివంతం అవుతారు. వారి లక్ష్యాలను సాధించడం, కలలను సాకారం చేసుకోవడం, అధికారాన్ని పొందడం వంటివి ఏవైనా జరగవచ్చు. 2026లో అన్ని విధాలుగా కొన్ని రాశులకు కలిసి వస్తుంది. ఈ పోస్ట్‌లో ఏ రాశుల వారు శక్తివంతం అవుతారో చూద్దాం..</p>

ఈ రాశులు 2026లో చాలా పవర్‌ఫుల్‌గా మారబోతున్నాయి.. మీరు ఇందులో ఉన్నారా?

4 days ago
<p>టాటా పంచ్​- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో టాటా పంచ్​ ముందువరుసలో ఉంటుంది. ఇందులో 1199సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 87బీహెచ్​పీ పవర్​ని, 115ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో దీనికి 5 స్టార్​ రేటింగ్​ లభించింది. దీని మైలేజ్​ 20 కేఎంపీఎల్​. టాటా పంచ్ ప్రారంభ​ ఎక్స్​షోరూం ధర రూ. 5.5లక్షలుగా ఉంది.</p>

రూ. 10లక్షల ధర లోపు బడ్జెట్​లో బెస్ట్​ కార్లు ఇవి..

4 days ago
<p>హైదరాబాద్ లో ఉదయం, రాత్రి పొగమంచు పరిస్థితులు ఉంటాయి. ఉపరితల గాలులు తూర్పు దిశలో వీచే అవకాశం ఉంటుంది.</p>

తెలంగాణలో మరింత పెరగనున్న చలి - ఐఎండీ అంచనాలు ఇలా

5 days ago
<p>ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 6300 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​ 15 ఆధారిత కలర్​ఓఎస్​ 15 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​ వరకు ఆప్షన్స్​ ఉన్నాయి. గేమర్స్​ కోసం ఇందులో ఏఐ గేమ్​ బూస్ట్​ ఫీచర్​ లభిస్తుండటం విశేషం.</p>

6500ఎంఏహెచ్​ బ్యాటరీతో Oppo A6x- రూ. 15వేల కన్నా తక్కువకే అదిరే ఫీచర్స్​!

5 days ago
<p>2026లో అనేక శుభ రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. అందులో గురు భగవాన్ 2026లో కర్కాటక రాశిలోకి ప్రవేశించి, హన్స రాజయోగాన్ని సృష్టిస్తాడు. అదే సమయంలో శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించి మాలవ్య రాజయోగాన్ని సృష్టిస్తాడు. ఈ విధంగా ఈ రెండు గ్రహాలు దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఒకేసారి ఏర్పడతాయి. ఈ యోగాల ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల జీవితాల్లో కనిపిస్తుంది. అయితే కొన్ని రాశిచక్ర గుర్తుల అదృష్టం ప్రకాశిస్తుంది. దీనితో పాటు మంచి కీర్తి, శ్రేయస్సును పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం.</p>

500 ఏళ్ల తర్వాత 2026లో డబుల్ రాజయోగం.. ఈ రాశుల వారికి డబుల్ జాక్‌పాట్!

6 days ago
<p>అరుదైన రాక్ ఈగల్ గుడ్ల పొదకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్… వికారాబాద్ జిల్లా అటవీ అధికారులను అప్రమత్తం చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది… అరుదైన పక్షి జాతులు, గుడ్లు ఉన్నాయని గుర్తించింది. క్వారీ యాజమాని అయిన లక్ష్మారెడ్డికి కూడా సమాచారం ఇచ్చారు. వాటిని రక్షించటంతో గుడ్లు పొదిగేందుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు క్వారీ పనులను కూడా నిలిపివేసేందుకు అంగీకరించాడు. అప్పటి నుంచి అటవీశాఖ సిబ్బంది ఈ పక్షిని నిశితంగా గమనిస్తోందని జ్ఞానేశ్వర్ తెలిపారు.</p>

వికారాబాద్ : అరుదైన ‘రాక్‌ ఈగల్‌ గుడ్లగూబ’ - నెలపాటు క్వారీ పనులు నిలిపివేత

6 days ago
<p>బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి (జిల్లా) తొట్టంబేడులో 47.2 మిమీ, నెల్లూరు(జిల్లా) కృష్ణపట్నంలో 37.5 మిమీ, తిరుపతి(జిల్లా) మన్నారుపోలూరులో 32.7మిమీ, చిత్తూరు(జిల్లా) నిండ్రలో 30 మిమీ వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ  తెలిపింది.</p>

ఏపీకి ఐఎండీ అలర్ట్ - ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు..! హెచ్చరికలు జారీ

6 days ago
<p>ఇలా తాాజాగా ప్రకటించిన ఐఎమ్‌డీబీ 2025 పాపులర్ సెలబ్రిటీ జాబితాలో తెలుగు హీరోలు ఒక్కరు లేరు. కన్నడ, మలయాళం, హిందీ చిత్రసీమ నుంచి హీరో హీరోయిన్లు చోటు సంపాదించుకున్నారు. </p>

ఇండియాలో నెంబర్ 1గా యంగ్ హీరో- టాప్ 10లో లేని తెలుగు హీరో- రష్మిక స్థానం ఎంతంటే?

7 days ago
<p>మరోవైపు టెన్త్ వార్షిక పరీక్షలపై విద్యాశాఖ ఇప్పట్నుంచే కసరత్తు చేస్తోంది.ఇన్విజిలేషన్‌ డ్యూటీల కోసం రాష్ట్రస్థాయి నుంచే  పంపనున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనానికి సైతం రాష్ట్రస్థాయి కార్యాలయం నుంచే టీచర్లను ఎంపిక చేస్తారు.</p>

టెన్త్ విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్లకు గ్రేడ్లు - ఏపీ విద్యాశాఖ కసరత్తు..!

7 days ago
<p>హాట్ పోజులతో మాల్దీవుల్లో రెచ్చిపోయారు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ భామలు. </p>

మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న అందాల భామ‌లు-బీచ్‌లో ర‌కుల్‌-బికినీలో ప్రగ్యా

7 days ago