Andhra Pradesh Weather : బంగాళాఖాతంలో అల్పపీడనం - ఇవాళ ఈ జిల్లాలకు వర్ష సూచన, IMD అంచనాలు ఇలా

Published on Aug 12, 2026 08:20 am IST

Andhra Pradesh Rain Alert : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

1 / 7
<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ (బుధవారం) వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 12, 2026 08:20 am IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ (బుధవారం) వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.

2 / 7
<p>దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు వర్ష ఉందని అంచనా వేసింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 12, 2026 08:20 am IST

దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు వర్ష ఉందని అంచనా వేసింది.

3 / 7
<p>ఇవాళ(ఆగస్ట్ 18, 2026) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 12, 2026 08:20 am IST

ఇవాళ(ఆగస్ట్ 18, 2026) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

4 / 7
<p>అంతేకాకుండా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 12, 2026 08:20 am IST

అంతేకాకుండా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

5 / 7
<p>వర్షాలు పడే సమయంలో వాతావరణంలో వేగంగా మార్పులు వస్తాయని, ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు వీచే ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ సమయంలో బయట ఉండే ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 12, 2026 08:20 am IST

వర్షాలు పడే సమయంలో వాతావరణంలో వేగంగా మార్పులు వస్తాయని, ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు వీచే ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ సమయంలో బయట ఉండే ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

6 / 7
<p>ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లోని పెద్ద పెద్ద చెట్ల కింద గానీ, ప్రకటనల భారీ హోర్డింగ్స్ వద్ద గానీ నిలబడకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, ఐరన్ షెడ్ల వద్ద కాసేపు ఆగడం కూడా ప్రమాదకరమని పేర్కొంది.<br> </p>(image source APSDMA) expand-icon View Photos in a new improved layout
Published on Aug 12, 2026 08:20 am IST

ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లోని పెద్ద పెద్ద చెట్ల కింద గానీ, ప్రకటనల భారీ హోర్డింగ్స్ వద్ద గానీ నిలబడకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, ఐరన్ షెడ్ల వద్ద కాసేపు ఆగడం కూడా ప్రమాదకరమని పేర్కొంది.

(image source APSDMA)

7 / 7
<p> వర్షం, పిడుగులు పడే సమయంలో ప్రతి ఒక్కరూ సురక్షితమైన కాంక్రీట్ భవనాలు లేదా సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే ఆశ్రయం పొందాలని విజ్ఞప్తి చేసింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 12, 2026 08:20 am IST

వర్షం, పిడుగులు పడే సమయంలో ప్రతి ఒక్కరూ సురక్షితమైన కాంక్రీట్ భవనాలు లేదా సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే ఆశ్రయం పొందాలని విజ్ఞప్తి చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!