Recharge plans : 30రోజుల వాలిడిటీతో ఎయిర్​టెల్​ రీఛార్జ్​ ప్లాన్స్​ ఇవి- ధర తక్కువ, బెనిఫిట్స్​ ఎక్కువ!

Published on Apr 18, 2026 10:45 am IST

Airtel recharge plan : ఎయిర్​టెల్​ కస్టమర్స్​కి అలర్ట్​! సాధారణంగా రీఛార్జ్​ ప్లాన్స్​లో 28 రోజుల వాలిడిటీ మాత్రమే ఉంటుంది. కానీ 30 రోజుల వాలిడిటీతో ఎయిర్​టెల్​ కొత్త రీఛార్జ్​ ప్లాన్స్​ని తీసుకొచ్చింది. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..

1 / 5
<p>ఎయిర్​టెల్​ రూ. 319 ప్లాన్- నెల రోజుల వాలిడిటీతో వస్తున్న ఈ రీఛార్జ్​ ప్లాన్​లో అన్​లిమిటెడ్​ 5జీ లభిస్తోంది. అదనంగా అన్​లిమిటెడ్​ లోకల్, ఎస్​టీడీ, రోమింగ్​ కాల్స్​ కూడా పొందవచ్చు. రోజుకు 1.5 డేటాని ఈ ప్యాక్​తో ఎయిర్​టెల్​ ఇస్తోంది. రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు ఫ్రీ. యాపిల్​ మ్యూజిక్, 12 నెలల పాటు అడోబ్​ ఎక్స్​ప్రెస్​ ప్రీమియంతో పాటు ఉచిత హెలో ట్యూన్స్, ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్ ప్లే, గూగుల్​ వన్ వంటి వాటికి యాక్సెస్​ పొందొచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 18, 2026 10:45 am IST

ఎయిర్​టెల్​ రూ. 319 ప్లాన్- నెల రోజుల వాలిడిటీతో వస్తున్న ఈ రీఛార్జ్​ ప్లాన్​లో అన్​లిమిటెడ్​ 5జీ లభిస్తోంది. అదనంగా అన్​లిమిటెడ్​ లోకల్, ఎస్​టీడీ, రోమింగ్​ కాల్స్​ కూడా పొందవచ్చు. రోజుకు 1.5 డేటాని ఈ ప్యాక్​తో ఎయిర్​టెల్​ ఇస్తోంది. రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు ఫ్రీ. యాపిల్​ మ్యూజిక్, 12 నెలల పాటు అడోబ్​ ఎక్స్​ప్రెస్​ ప్రీమియంతో పాటు ఉచిత హెలో ట్యూన్స్, ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్ ప్లే, గూగుల్​ వన్ వంటి వాటికి యాక్సెస్​ పొందొచ్చు.

2 / 5
<p>ఎయిర్​టెల్ రూ. 429 ప్లాన్<strong>- </strong>ఈ ప్లాన్​ వాలిడిటీ<strong> </strong>30 రోజులు. అధిక ఇంటర్నెట్​ డేటా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అన్​లిమిటెడ్​ 5జీ ఈ ప్యాక్​తో లభిస్తుంది. అన్​లిమిటెడ్​ లోకల్​, ఎస్​టీడీ, రోమింగ్​ కాల్స్​ పొందొచ్చు. రోజుకు 2.5జీబీ డేటా వాడుకోవచ్చు. ఆ తర్వాత స్పీడ్​ తగ్గుతుంది. ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్ అడోబ్​ ప్రీమియం ఎక్స్​ప్రెస్​, ఎయిర్​టెల్​ స్పామ్ వార్నింగ్​ అలర్ట్స్​, ఉచిత హలో ట్యూన్స్ వంటి బెనిఫిట్స్​ ఇందులో ఉన్నాయి. రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు మీ సొంతం.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 18, 2026 10:45 am IST

ఎయిర్​టెల్ రూ. 429 ప్లాన్- ఈ ప్లాన్​ వాలిడిటీ 30 రోజులు. అధిక ఇంటర్నెట్​ డేటా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అన్​లిమిటెడ్​ 5జీ ఈ ప్యాక్​తో లభిస్తుంది. అన్​లిమిటెడ్​ లోకల్​, ఎస్​టీడీ, రోమింగ్​ కాల్స్​ పొందొచ్చు. రోజుకు 2.5జీబీ డేటా వాడుకోవచ్చు. ఆ తర్వాత స్పీడ్​ తగ్గుతుంది. ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్ అడోబ్​ ప్రీమియం ఎక్స్​ప్రెస్​, ఎయిర్​టెల్​ స్పామ్ వార్నింగ్​ అలర్ట్స్​, ఉచిత హలో ట్యూన్స్ వంటి బెనిఫిట్స్​ ఇందులో ఉన్నాయి. రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు మీ సొంతం.

3 / 5
<p>ఎయిర్​టెల్​ రూ. 589 ప్లాన్- ఈ రీఛార్జ్​ ప్యాక్​ వాలిడిటీ కూడా నెల రోజులే. మొత్తం 50 జీబీ డేటా లభిస్తోంది. అన్​లిమిటెడ్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు ఫ్రీ వంటి ఆప్షన్స్​ ఉంటాయి. అడోబ్​ ప్రీమియం ఎక్స్​ప్రెస్​, ఎయిర్​టెల్​ స్పామ్ వార్నింగ్​ అలర్ట్స్, ఫ్రీ హలోట్యూన్స్​ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 18, 2026 10:45 am IST

ఎయిర్​టెల్​ రూ. 589 ప్లాన్- ఈ రీఛార్జ్​ ప్యాక్​ వాలిడిటీ కూడా నెల రోజులే. మొత్తం 50 జీబీ డేటా లభిస్తోంది. అన్​లిమిటెడ్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు ఫ్రీ వంటి ఆప్షన్స్​ ఉంటాయి. అడోబ్​ ప్రీమియం ఎక్స్​ప్రెస్​, ఎయిర్​టెల్​ స్పామ్ వార్నింగ్​ అలర్ట్స్, ఫ్రీ హలోట్యూన్స్​ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు.

4 / 5
<p>ఎయిర్​టెల్​ రూ. 609 ప్లాన్- ఈ ఎయిర్​టెల్​ రీఛార్జ్​ ప్లాన్​ రూ. 589 ప్లాన్​నే పోలి ఉంటుంది. కానీ ఇందులో డేటా కాస్త ఎక్కువగా ఉంటుంది. 60 జీబీ వరకు డేటాను వాడుకోవచ్చు. మిగిలిన బెనిఫిట్స్​ అన్నీ ఇందులోనూ లభిస్తాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 18, 2026 10:45 am IST

ఎయిర్​టెల్​ రూ. 609 ప్లాన్- ఈ ఎయిర్​టెల్​ రీఛార్జ్​ ప్లాన్​ రూ. 589 ప్లాన్​నే పోలి ఉంటుంది. కానీ ఇందులో డేటా కాస్త ఎక్కువగా ఉంటుంది. 60 జీబీ వరకు డేటాను వాడుకోవచ్చు. మిగిలిన బెనిఫిట్స్​ అన్నీ ఇందులోనూ లభిస్తాయి.

5 / 5
<p>30 రోజుల వాలిడిటీతో రూ. 48, రూ. 100, రూ. 161, రూ. 195, రూ. 279 రూ. 361 వంటి డేట్​ ప్యాక్స్​ కూడా ఎయిర్​టెల్​ తన కస్టమర్లకు ఇస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 18, 2026 10:45 am IST

30 రోజుల వాలిడిటీతో రూ. 48, రూ. 100, రూ. 161, రూ. 195, రూ. 279 రూ. 361 వంటి డేట్​ ప్యాక్స్​ కూడా ఎయిర్​టెల్​ తన కస్టమర్లకు ఇస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!