Oppo K14 5G : 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో ఒప్పో కే14- 50ఎంపీ కెమెరా కూడా! ధర ఎంతంటే..

Published on Mar 18, 2026 11:20 am IST

Oppo K14 5G price : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో, తన కే14 సిరీస్‌లో భాగంగా కొత్త ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు, అదిరిపోయే ఏఐ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు ఇక్కడ ఉన్నాయి..

1 / 5
<p>బడ్జెట్ ధరలో శక్తివంతమైన ఫీచర్లను కోరుకునే భారతీయుల కోసం ఒప్పో సంస్థ ఒప్పో కే14 5జీ పేరుతో కొత్త స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది.ముఖ్యంగా ఎక్కువ కాలం బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ ఒక వరంలా మారనుంది. ఇందులో ఏకంగా 7,000ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చడం విశేషం</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 18, 2026 11:20 am IST

బడ్జెట్ ధరలో శక్తివంతమైన ఫీచర్లను కోరుకునే భారతీయుల కోసం ఒప్పో సంస్థ ఒప్పో కే14 5జీ పేరుతో కొత్త స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది.ముఖ్యంగా ఎక్కువ కాలం బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ ఒక వరంలా మారనుంది. ఇందులో ఏకంగా 7,000ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చడం విశేషం

2 / 5
<p>ఒప్పో కే14 5జీ ధరలు- GB + 128GB: దీని ధర రూ. 17,999, 6GB + 256GB: దీని ధర రూ. 19,999, 8GB + 256GB (టాప్ ఎండ్): దీని ధర రూ. 21,999.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 18, 2026 11:20 am IST

ఒప్పో కే14 5జీ ధరలు- GB + 128GB: దీని ధర రూ. 17,999, 6GB + 256GB: దీని ధర రూ. 19,999, 8GB + 256GB (టాప్ ఎండ్): దీని ధర రూ. 21,999.

3 / 5
<p>బ్యాంక్ ఆఫర్లు: హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఒప్పో కే14 ఫోన్ మార్చ్​ 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి రానుంది. ఐసీ బ్లూ, ప్రిజం వైలెట్, ప్రిజం వైట్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 18, 2026 11:20 am IST

బ్యాంక్ ఆఫర్లు: హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఒప్పో కే14 ఫోన్ మార్చ్​ 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి రానుంది. ఐసీ బ్లూ, ప్రిజం వైలెట్, ప్రిజం వైట్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.

4 / 5
<p>ఈ స్మార్ట్​ఫోన్​ 6.75 ఇంచ్​ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్. 1,125 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ వాడారు. ఇది మునుపటి కంటే 15 శాతం మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15పై ఇది పనిచేస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (ఏఐ సపోర్ట్‌తో), 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ క్లారిటీ ఎన్‌హాన్సర్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 18, 2026 11:20 am IST

ఈ స్మార్ట్​ఫోన్​ 6.75 ఇంచ్​ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్. 1,125 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ వాడారు. ఇది మునుపటి కంటే 15 శాతం మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15పై ఇది పనిచేస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (ఏఐ సపోర్ట్‌తో), 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ క్లారిటీ ఎన్‌హాన్సర్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

5 / 5
<p>ఈ స్మార్ట్​ఫోన్​లో 7,000mAh భారీ బ్యాటరీకి తోడు 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 19 గంటల పాటు యూట్యూబ్ వీడియోలు చూడవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌కు IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే నీరు, ధూళి నుంచి దీనికి గట్టి రక్షణ లభిస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 18, 2026 11:20 am IST

ఈ స్మార్ట్​ఫోన్​లో 7,000mAh భారీ బ్యాటరీకి తోడు 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 19 గంటల పాటు యూట్యూబ్ వీడియోలు చూడవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌కు IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే నీరు, ధూళి నుంచి దీనికి గట్టి రక్షణ లభిస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!