పసుపు రంగు చీరలో వర్షంలో నడుము ఒంపులు చూపిస్తున్న రష్మి.. జీపు టాప్‌పై కూర్చొని..

By Hari Prasad S, Hyderabad
Published on Jun 23, 2025 11:50 am IST

హాట్ యాంకర్ రష్మి గౌతమ్ వర్షంలో పసుపు రంగు చీరలో నడుము ఒంపులు చూపిస్తోంది. మాన్‌సూన్ సీజన్ ను తాను ఇలా ఎంజాయ్ చేస్తున్నట్లు ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలు చూస్తే స్పష్టమవుతోంది.

1 / 5
<p>వర్షంలో తనను తాను మైమరచిపోతూ రష్మి గౌతమ్ ఇచ్చిన హాట్ పోజులు ఇవి</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 11:50 am IST

వర్షంలో తనను తాను మైమరచిపోతూ రష్మి గౌతమ్ ఇచ్చిన హాట్ పోజులు ఇవి

2 / 5
<p>రష్మి గౌతమ్ ఈ లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 11:50 am IST

రష్మి గౌతమ్ ఈ లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

3 / 5
<p>పాటే అసలు కథేంటో చెప్పేస్తోంది అనే క్యాప్షన్ తో రష్మి ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 11:50 am IST

పాటే అసలు కథేంటో చెప్పేస్తోంది అనే క్యాప్షన్ తో రష్మి ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

4 / 5
<p>జీపు టాప్ పై నిలబడి రష్మి ఇలా కెమెరాకు పోజులిచ్చింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 11:50 am IST

జీపు టాప్ పై నిలబడి రష్మి ఇలా కెమెరాకు పోజులిచ్చింది.

5 / 5
<p>వర్షంలో ఓ సాంగ్ షూట్ సందర్భంగా ఆమె ఎల్లో కలర్ శారీలో ఈ ఫొటోషూట్ చేసినట్లు వీటిని చూస్తే తెలుస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 11:50 am IST

వర్షంలో ఓ సాంగ్ షూట్ సందర్భంగా ఆమె ఎల్లో కలర్ శారీలో ఈ ఫొటోషూట్ చేసినట్లు వీటిని చూస్తే తెలుస్తోంది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!