AP Inter Results 2026 : ఈ నెలలోనే ఏపీ ఇంటర్ ఫలితాలు - తాజా అప్డేట్ ఇదే..!

Published on Apr 05, 2026 09:30 am IST

AP Inter Results 2026 : ఏపీ ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. ఈ ప్రాసెస్ ఈనెల 9వ తేదీతో పూర్తి కానుంది. అయితే ఈసారి ఫలితాలు ఏప్రిల్ 15వ తేదీ తర్వాత విడుదలకానున్నాయి.

1 / 6
<p>ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతోంది. విడతల వారీగా ఏప్రిల్ 9వ తేదీతో పూర్తి కానుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 05, 2026 09:30 am IST

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతోంది. విడతల వారీగా ఏప్రిల్ 9వ తేదీతో పూర్తి కానుంది.

2 / 6
<p> స్పాట్ వాల్యూయేషన్ లో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్, ఆపై చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్క్రూటినైజర్ దశలుంటాయి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 05, 2026 09:30 am IST

స్పాట్ వాల్యూయేషన్ లో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్, ఆపై చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్క్రూటినైజర్ దశలుంటాయి.

3 / 6
<p>ఏపీ ఇంటర్మీడియట్‌ స్పాట్ ఏప్రిల్ 9వ తేదీన ముగుస్తుంది. తర్వాత ఫలితాలను ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రక్రియకు ఐదు నుంచి ఆరు రోజులు పట్టే అవకాశం ఉంటుంది. <br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 05, 2026 09:30 am IST

ఏపీ ఇంటర్మీడియట్‌ స్పాట్ ఏప్రిల్ 9వ తేదీన ముగుస్తుంది. తర్వాత ఫలితాలను ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రక్రియకు ఐదు నుంచి ఆరు రోజులు పట్టే అవకాశం ఉంటుంది.

4 / 6
<p>పైన పేర్కొన్న వివరాల ప్రకారం…. ఈసారి ఏపీ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలో రావొచ్చు. 15వ తేదీ తర్వాతనే విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 05, 2026 09:30 am IST

పైన పేర్కొన్న వివరాల ప్రకారం…. ఈసారి ఏపీ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలో రావొచ్చు. 15వ తేదీ తర్వాతనే విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

5 / 6
<p>ఏపీ ఇంటర్ విద్యార్థులు <a href="https://resultsbie.ap.gov.in/" target="_blank">https://resultsbie.ap.gov.in/</a> వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా కూడా చెక్‌ చేసుకోవచ్చు. ఏపీ ఫస్టియర్‌ రిజల్ట్‌, సెకండిర్‌ రిజల్ట్స్ నేరుగా చెక్ చేసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 05, 2026 09:30 am IST

ఏపీ ఇంటర్ విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా కూడా చెక్‌ చేసుకోవచ్చు. ఏపీ ఫస్టియర్‌ రిజల్ట్‌, సెకండిర్‌ రిజల్ట్స్ నేరుగా చెక్ చేసుకోవచ్చు.

6 / 6
<p>ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్‌లో 95523 00009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ సెండ్ చేయాలి. రిప్లైలో వచ్చే ఆప్షన్లలో ‘Select Service’ ఎంచుకోండి తర్వాత ‘Education Services’ ఆప్షన్‌ క్లిక్‌ చేయండి ఇంటర్ పరీక్షల ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోండి అని కనబడుతుంది. ఫలితాల డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ యాక్టివ్‌ అయిన తర్వాత మీ హాల్‌టికెట్‌ నెంబర్ నమోదు చేయాలి. మీ వాట్సప్‌ నెంబర్‌కు వచ్చే ఫలితాలు / మార్కుల షార్ట్‌ మెమో పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 05, 2026 09:30 am IST

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్‌లో 95523 00009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ సెండ్ చేయాలి. రిప్లైలో వచ్చే ఆప్షన్లలో ‘Select Service’ ఎంచుకోండి తర్వాత ‘Education Services’ ఆప్షన్‌ క్లిక్‌ చేయండి ఇంటర్ పరీక్షల ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోండి అని కనబడుతుంది. ఫలితాల డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ యాక్టివ్‌ అయిన తర్వాత మీ హాల్‌టికెట్‌ నెంబర్ నమోదు చేయాలి. మీ వాట్సప్‌ నెంబర్‌కు వచ్చే ఫలితాలు / మార్కుల షార్ట్‌ మెమో పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!