రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి ఈకేవైసీ తప్పనిసరి, మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

Updated On May 11, 2025 09:11 pm IST

ఏపీలో కొత్త రేషన్ కార్డులు, ఈకేవైసీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.

1 / 6
<p>ఏడాదిలోపు పిల్లలకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంటుందని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. రాష్ట్రంలో 95 శాతం ఈకేవైసీ పూర్తి చేశామన్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Updated on May 11, 2025 09:11 pm IST

ఏడాదిలోపు పిల్లలకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంటుందని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. రాష్ట్రంలో 95 శాతం ఈకేవైసీ పూర్తి చేశామన్నారు.

2 / 6
<p>ఏపీలో కొత్త రేషన్ కార్డులు, ఈకేవైసీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా అందిస్తామని తెలిపారు. </p> expand-icon View Photos in a new improved layout
Updated on May 11, 2025 09:11 pm IST

ఏపీలో కొత్త రేషన్ కార్డులు, ఈకేవైసీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా అందిస్తామని తెలిపారు.

3 / 6
<p>ఈ నెల 15 నుంచి వాట్సాప్‌ గవర్నెన్స్ ద్వారా పౌరసరఫరాలశాఖ సేవలు అందుబాటులోకి తేస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. </p> expand-icon View Photos in a new improved layout
Updated on May 11, 2025 09:11 pm IST

ఈ నెల 15 నుంచి వాట్సాప్‌ గవర్నెన్స్ ద్వారా పౌరసరఫరాలశాఖ సేవలు అందుబాటులోకి తేస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.

4 / 6
<p>పెళ్లి కాకుండా 50 ఏళ్లు దాటి, ఒంటరిగా ఉన్నవాళ్లకు రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా తొలిసారిగా రేషన్‌ కార్డులు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. </p> expand-icon View Photos in a new improved layout
Updated on May 11, 2025 09:11 pm IST

పెళ్లి కాకుండా 50 ఏళ్లు దాటి, ఒంటరిగా ఉన్నవాళ్లకు రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా తొలిసారిగా రేషన్‌ కార్డులు అందజేస్తున్నామని స్పష్టం చేశారు.

5 / 6
<p>గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 72,500 మంది స్మార్ట్‌ కార్డులు పొందారన్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Updated on May 11, 2025 09:11 pm IST

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 72,500 మంది స్మార్ట్‌ కార్డులు పొందారన్నారు.

6 / 6
<p>గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.</p> expand-icon View Photos in a new improved layout
Updated on May 11, 2025 09:11 pm IST

గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!