నవంబర్‌లో ఏపీ టెట్ నోటిఫికేషన్.. జనవరి 2026లో స్పెషల్ డీఎస్సీ!

Published on Oct 16, 2025 11:07 am IST

AP TET Notification 2025 : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఈ ఏడాది నవంబర్‌లో ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు ఈ మేరకు సిద్ధంగా ఉండాలి.

1 / 4
<p>ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రక్రియను ముగించిన విషయం తెలిసిందే. ఇందులో సెలక్ట్ అయిన టిచర్లు ఇప్పటికే విధుల్లో చేరారు. మరోవైపు ఉద్యోగం రాని అభ్యర్థులకు నిరాశపడొద్దని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మళ్లీ అవకాశం ఉంటుందని చెప్పారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 11:07 am IST

ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రక్రియను ముగించిన విషయం తెలిసిందే. ఇందులో సెలక్ట్ అయిన టిచర్లు ఇప్పటికే విధుల్లో చేరారు. మరోవైపు ఉద్యోగం రాని అభ్యర్థులకు నిరాశపడొద్దని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మళ్లీ అవకాశం ఉంటుందని చెప్పారు.

2 / 4
<p>వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిపై మంత్రి నారా లోకేశ్ కూడా ప్రకటన చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 11:07 am IST

వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిపై మంత్రి నారా లోకేశ్ కూడా ప్రకటన చేశారు.

3 / 4
<p>అంతకంటే ముందు నవంబర్‌లో ఏపీ టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ చివరివారంలో టెట్ నిర్వహించి, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడదల చేయనుంది ప్రభుత్వం.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 11:07 am IST

అంతకంటే ముందు నవంబర్‌లో ఏపీ టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ చివరివారంలో టెట్ నిర్వహించి, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడదల చేయనుంది ప్రభుత్వం.

4 / 4
<p>కొత్త డీఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేస్తామన్నారు. స్పెషల్‌ డీఎస్సీలో మొత్తం 2,260 పోస్టులకు ఇప్పటికే ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించింది. దీంతో అభ్యర్థులు సన్నద్ధంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 11:07 am IST

కొత్త డీఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేస్తామన్నారు. స్పెషల్‌ డీఎస్సీలో మొత్తం 2,260 పోస్టులకు ఇప్పటికే ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించింది. దీంతో అభ్యర్థులు సన్నద్ధంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!