చిత్తూరు జిల్లాలో 56 ఉద్యోగ ఖాళీలు - అప్లికేషన్ తేదీలు, ముఖ్య వివరాలు

By , Andhrapradesh
Published on Oct 20, 2025 05:37 pm IST

చిత్తూరులోని డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీస్‌(DMHO) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.

1 / 5
<p>చిత్తూరులోని డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీస్‌(DMHO) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 05:37 pm IST

చిత్తూరులోని డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీస్‌(DMHO) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.

2 / 5
<p>మొత్తం 56 పోస్టులు ఉండగా.. ఇందులో అత్యధికంగా స్టాఫ్ నర్స్ ఖాళీలు 20 ఉన్నాయి. ఇక</p><p>మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు 13 ఉండగా…లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌ ఖాళీలు 8 ఉన్నాయి. మిగతా విభాగాల్లో పలు ఖాళాీలు ఉన్నాయి.<strong> </strong>పోస్టులను అనుసరించి అర్హతలను నిర్ణయించారు. టెన్త్, డిగ్రీ, ఎంబీబీఎస్‌, సీఏ, Mcom లేదా ఎంబీఏలో ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 05:37 pm IST

మొత్తం 56 పోస్టులు ఉండగా.. ఇందులో అత్యధికంగా స్టాఫ్ నర్స్ ఖాళీలు 20 ఉన్నాయి. ఇక

మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు 13 ఉండగా…లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌ ఖాళీలు 8 ఉన్నాయి. మిగతా విభాగాల్లో పలు ఖాళాీలు ఉన్నాయి. పోస్టులను అనుసరించి అర్హతలను నిర్ణయించారు. టెన్త్, డిగ్రీ, ఎంబీబీఎస్‌, సీఏ, Mcom లేదా ఎంబీఏలో ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.

3 / 5
<p>అర్హత కలిగిన అభ్యర్థులు <a href="https://chittoor.ap.gov.in/" target="_blank">https://chittoor.ap.gov.in/</a> వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ను ఆఫ్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ. 550గా ఉంది.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 05:37 pm IST

అర్హత కలిగిన అభ్యర్థులు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ను ఆఫ్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ. 550గా ఉంది.

4 / 5
<p>అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22, 2025లోపు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. నవంబర్ 7వ తేీదన ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదలవుతుంది. నవంబర్ 15వ తేదీన ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. నవంబర్ 20వ తేదీన అపాయింట్ మెంట్ లెటర్లను అందజేస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 05:37 pm IST

అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22, 2025లోపు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. నవంబర్ 7వ తేీదన ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదలవుతుంది. నవంబర్ 15వ తేదీన ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. నవంబర్ 20వ తేదీన అపాయింట్ మెంట్ లెటర్లను అందజేస్తారు.

5 / 5
<p>పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ను “District Medical & Health Officer, Chittoor” చిరునామాకు పంపించాలి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 05:37 pm IST

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ను “District Medical & Health Officer, Chittoor” చిరునామాకు పంపించాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!