BRS Formation Day : 2001లో జలదృశ్యం నుంచి ప్రస్థానం - 26వ వసంతంలోకి బీఆర్ఎస్

Published on Apr 27, 2026 10:13 am IST

BRS 26th Formation Day : తెలంగాణ సాధనే ఏకైక అజెండాతో ఏర్పాటైన టీఆర్ఎస్(BRS) 26వ వసంతలోకి అడుగుపెట్టింది. 2001 ఏప్రిల్ 27న స్థాపించిన ఈ పార్టీ… 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో విజయవంతమైన ఆ పార్టీ అధినేత కేసీఆర్… కొత్త రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా పని చేశారు.

1 / 6
<p>తెలంగాణ సాధనే ఏకైక అజెండాతో ఏర్పాటైన టీఆర్ఎస్(BRS) 26వ వసంతలోకి అడుగుపెట్టింది. 2001 ఏప్రిల్ 27న స్థాపించిన ఈ పార్టీ… 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో విజయవంతమైన ఆ పార్టీ అధినేత కేసీఆర్… కొత్త రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా పని చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 27, 2026 10:13 am IST

తెలంగాణ సాధనే ఏకైక అజెండాతో ఏర్పాటైన టీఆర్ఎస్(BRS) 26వ వసంతలోకి అడుగుపెట్టింది. 2001 ఏప్రిల్ 27న స్థాపించిన ఈ పార్టీ… 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో విజయవంతమైన ఆ పార్టీ అధినేత కేసీఆర్… కొత్త రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా పని చేశారు.

2 / 6
<p>2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం 'జలదృశ్యం' వేదికగా కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలో ఈ ప్రస్థానం ప్రారంభమైంది. నేటితో ఈ ప్రస్థానం పాతికేళ్ల మైలురాయికి చేరువవుతున్న తరుణంలో పార్టీ వర్గాలు తెలంగాణవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 27, 2026 10:13 am IST

2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం 'జలదృశ్యం' వేదికగా కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలో ఈ ప్రస్థానం ప్రారంభమైంది. నేటితో ఈ ప్రస్థానం పాతికేళ్ల మైలురాయికి చేరువవుతున్న తరుణంలో పార్టీ వర్గాలు తెలంగాణవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి.

3 / 6
<p>ప్రత్యేక తెలంగాణే ఏకైక లక్ష్యంగా ఉద్భవించిన టీఆర్ఎస్, సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలతో దేశం దృష్టిని ఆకర్షించింది. 2022లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. </p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 27, 2026 10:13 am IST

ప్రత్యేక తెలంగాణే ఏకైక లక్ష్యంగా ఉద్భవించిన టీఆర్ఎస్, సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలతో దేశం దృష్టిని ఆకర్షించింది. 2022లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

4 / 6
<p>హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర కీలక నేతలు గులాబీ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ జెండాను ఎగురవేసి… తెలంగాణ అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్రను ప్రజలకు వివరించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. </p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 27, 2026 10:13 am IST

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర కీలక నేతలు గులాబీ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ జెండాను ఎగురవేసి… తెలంగాణ అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్రను ప్రజలకు వివరించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

5 / 6
<p>ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 27, 2026 10:13 am IST

ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

6 / 6
<p>ఈ కీలక సమావేశంలో ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక గతేడాది రజోత్సవ సభను వరంగల్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 27, 2026 10:13 am IST

ఈ కీలక సమావేశంలో ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక గతేడాది రజోత్సవ సభను వరంగల్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!