రూ. 4,999కే 50ఎంపీ డ్యూయెల్​ కెమెరా స్మార్ట్​ఫోన్​! 5000ఎంఏహెచ్​ బ్యాటరీ కూడా..

Published on Oct 25, 2025 06:45 am IST

అతి తక్కువ బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే మీరు Ai+ Pulse స్మార్ట్​ఫోన్​ గురించి తెలుసుకోవాల్సిందే! ఈ గ్యాడ్జెట్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

1 / 4
<p>ఈ ఏఐ+ పల్స్​ స్మార్ట్​ఫోన్​లో 6.7 ఇంచ్​ టీఎఫ్​టీ ఐపీఎస్​ పెద్ద స్క్రీన్​ ఉంటుంది. 720x1600 పిక్సెల్స్​ హెచ్​డీ+ తో ఇది వస్తుంది. 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 25, 2025 06:45 am IST

ఈ ఏఐ+ పల్స్​ స్మార్ట్​ఫోన్​లో 6.7 ఇంచ్​ టీఎఫ్​టీ ఐపీఎస్​ పెద్ద స్క్రీన్​ ఉంటుంది. 720x1600 పిక్సెల్స్​ హెచ్​డీ+ తో ఇది వస్తుంది. 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం.

2 / 4
<p>ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో హైలైట్​ ఫీచర్​.. దాని కెమెరా అని చెప్పుకోవాలి! ఇందులో 50ఎంపీ+2ఎంపీ రేర్​ కెమెర్​ సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 5ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఇచ్చింది సంస్థ. వీటితో ఫుల్​ హెచ్​డీ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 25, 2025 06:45 am IST

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో హైలైట్​ ఫీచర్​.. దాని కెమెరా అని చెప్పుకోవాలి! ఇందులో 50ఎంపీ+2ఎంపీ రేర్​ కెమెర్​ సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 5ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఇచ్చింది సంస్థ. వీటితో ఫుల్​ హెచ్​డీ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు.

3 / 4
<p>ఇక ఈ ఏఐ+ పల్స్​ స్మార్ట్​ఫోన్​లో ఆక్టా కోర్​ యూనీఎస్​ఓసీ టీ615 ప్రాసెసర్​ ఉంటుంది. ఇది 4జీబీ ర్యామ్/ 6జీబీ ర్యామ్​కి కనెక్ట్​ చేసి ఉంటుంది. 1టీబీ వరకు ఎక్స్​ప్యాండెబుల్​ స్టోరేజ్​ లభిస్తుండటం విశేషం.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 25, 2025 06:45 am IST

ఇక ఈ ఏఐ+ పల్స్​ స్మార్ట్​ఫోన్​లో ఆక్టా కోర్​ యూనీఎస్​ఓసీ టీ615 ప్రాసెసర్​ ఉంటుంది. ఇది 4జీబీ ర్యామ్/ 6జీబీ ర్యామ్​కి కనెక్ట్​ చేసి ఉంటుంది. 1టీబీ వరకు ఎక్స్​ప్యాండెబుల్​ స్టోరేజ్​ లభిస్తుండటం విశేషం.

4 / 4
<p>ఈ స్మార్ట్​ఫోన్​లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ లభిస్తోంది. టైప్​-సీ పోర్ట్​తో వస్తోంది. ఇది 5జీ మొబైల్​ కాదు. ఇదొక 4జీ గ్యాడ్జెట్​. ఈ ఏఐ+ పల్స్​ వాస్తవ ధర రూ. 7,999. కాగా ఫ్లిప్​కార్ట్​లో ప్రస్తుతం ఇది రూ. 4,999కే అందుబాటులోకి వచ్చింది. మరిన్ని వివరాల కోసం ఫ్లిప్​కార్ట్​లో ఏఐ+ పల్స్​ని సెర్చ్​ చేయండి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 25, 2025 06:45 am IST

ఈ స్మార్ట్​ఫోన్​లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ లభిస్తోంది. టైప్​-సీ పోర్ట్​తో వస్తోంది. ఇది 5జీ మొబైల్​ కాదు. ఇదొక 4జీ గ్యాడ్జెట్​. ఈ ఏఐ+ పల్స్​ వాస్తవ ధర రూ. 7,999. కాగా ఫ్లిప్​కార్ట్​లో ప్రస్తుతం ఇది రూ. 4,999కే అందుబాటులోకి వచ్చింది. మరిన్ని వివరాల కోసం ఫ్లిప్​కార్ట్​లో ఏఐ+ పల్స్​ని సెర్చ్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!