తెలంగాణలో మరింత పెరగనున్న చలి - ఐఎండీ అంచనాలు ఇలా

Published on Dec 05, 2025 05:04 pm IST

దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో తెలంగాణలో చలి తీవ్రత కొంత తగ్గింది. కానీ మళ్లీ క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరికొంత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

1 / 4
<p>దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో తెలంగాణలో చలి తీవ్రత కొంత తగ్గింది. కానీ మళ్లీ క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరికొంత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 05, 2025 05:04 pm IST

దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో తెలంగాణలో చలి తీవ్రత కొంత తగ్గింది. కానీ మళ్లీ క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరికొంత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

2 / 4
<p>రాబోయే 2 -3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడకక్కడ కనిష్ణ ఉష్ణఓగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా చలి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉటుంది.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 05, 2025 05:04 pm IST

రాబోయే 2 -3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడకక్కడ కనిష్ణ ఉష్ణఓగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా చలి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉటుంది.

3 / 4
<p>రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి వర్ష సూచన లేదు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 05, 2025 05:04 pm IST

రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి వర్ష సూచన లేదు.

4 / 4
<p>హైదరాబాద్ లో ఉదయం, రాత్రి పొగమంచు పరిస్థితులు ఉంటాయి. ఉపరితల గాలులు తూర్పు దిశలో వీచే అవకాశం ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 05, 2025 05:04 pm IST

హైదరాబాద్ లో ఉదయం, రాత్రి పొగమంచు పరిస్థితులు ఉంటాయి. ఉపరితల గాలులు తూర్పు దిశలో వీచే అవకాశం ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!