CSK vs KKR : టేబుల్​ బాటమ్​లో 3 టైమ్ ఐపీఎల్​ ట్రోఫీ విన్నర్​- ముంబైని దాటేసిన సీఎస్కే..

Published on Apr 15, 2026 06:43 am IST

IPL 2026 point table : కోల్​కతా నైట్​ రైడర్స్​ ఫ్యాన్స్​కి షాక్! చెన్నైతో జరిగిన మ్యాచ్​లో కూడా రహానే సేన ఓడిపోయింది. ఫలితంగా ఈ ఐపీఎల్​ 2026లో ఈ జట్టు ఇంకా ఒక్క మ్యాచ్​ కూడా గెలవలేదు. ఫలితంగా టేబుల్​ బాటమ్​లో ఉండిపోయింది.

1 / 5
<p>చెన్నై వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్​ 2026 మ్యాచ్​లో కేకేఆర్​పై సీఎస్కే 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​కి దిగిన చెన్నై సూపర్​ కింగ్స్​ 192 పరుగులు సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన కోల్​కతా నైట్​ రైడర్స్​ 160 రన్స్​ మాత్రమే చేయగలిగింది.</p>(ANI Pic Service) expand-icon View Photos in a new improved layout
Published on Apr 15, 2026 06:43 am IST

చెన్నై వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్​ 2026 మ్యాచ్​లో కేకేఆర్​పై సీఎస్కే 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​కి దిగిన చెన్నై సూపర్​ కింగ్స్​ 192 పరుగులు సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన కోల్​కతా నైట్​ రైడర్స్​ 160 రన్స్​ మాత్రమే చేయగలిగింది.

(ANI Pic Service)

2 / 5
<p>3సార్లు ఐపీఎల్​ ట్రోఫీని గెలిచిన కోల్​కతా నైట్​ రైడర్స్​కి ఈ సీజన్​ కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఐదు మ్యాచులు ఆడిన రహానే జట్టు ఒక్కటంటే ఒక్క దాంట్లో కూడా గెలవలేదు. ఫలితంగా ఐపీఎల్​ 2026 టేబుల్​ బాటమ్​లో నిలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్​ రద్దు అవ్వడంతో ఈ జట్టుకు 1 పాయింట్​ వచ్చింది.</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Apr 15, 2026 06:43 am IST

3సార్లు ఐపీఎల్​ ట్రోఫీని గెలిచిన కోల్​కతా నైట్​ రైడర్స్​కి ఈ సీజన్​ కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఐదు మ్యాచులు ఆడిన రహానే జట్టు ఒక్కటంటే ఒక్క దాంట్లో కూడా గెలవలేదు. ఫలితంగా ఐపీఎల్​ 2026 టేబుల్​ బాటమ్​లో నిలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్​ రద్దు అవ్వడంతో ఈ జట్టుకు 1 పాయింట్​ వచ్చింది.

(PTI)

3 / 5
<p>మరోవైపు ఎంఎస్​ ధోనీ గైర్హాజరులో ఐపీఎల్​ సీజన్​ని పేలవంగా మొదలుపెట్టిన సీఎస్కే.. ఇప్పుడు పుంజుకుంటోంది. కేకేఆర్​పై ఆల్​రౌండ్​ పర్ఫార్మెన్స్​తో విజయాన్ని దక్కించుకుని పాయింట్స్​ టేబుల్​లో ముంబై ఇండియన్స్​ని వెనక్కి నెట్టి 8వ స్థానానికి చేరింది. సీఎస్కే ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడి 2సార్లు గెలిచింది.</p>(ANI Pic Service) expand-icon View Photos in a new improved layout
Published on Apr 15, 2026 06:43 am IST

మరోవైపు ఎంఎస్​ ధోనీ గైర్హాజరులో ఐపీఎల్​ సీజన్​ని పేలవంగా మొదలుపెట్టిన సీఎస్కే.. ఇప్పుడు పుంజుకుంటోంది. కేకేఆర్​పై ఆల్​రౌండ్​ పర్ఫార్మెన్స్​తో విజయాన్ని దక్కించుకుని పాయింట్స్​ టేబుల్​లో ముంబై ఇండియన్స్​ని వెనక్కి నెట్టి 8వ స్థానానికి చేరింది. సీఎస్కే ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడి 2సార్లు గెలిచింది.

(ANI Pic Service)

4 / 5
<p>ఈ మ్యాచ్​లో సీఎస్కే తరఫున సంజూ శాంసన్ (48 రన్స్​) టాప్​ స్కోరర్​గా నిలిచాడు. కేకేఆర్​ తరఫున రమణ్​దీప్​ సింగ్​ 35 పరుగులు చేసి టాప్​లో నిలిచాడు.</p>(REUTERS) expand-icon View Photos in a new improved layout
Published on Apr 15, 2026 06:43 am IST

ఈ మ్యాచ్​లో సీఎస్కే తరఫున సంజూ శాంసన్ (48 రన్స్​) టాప్​ స్కోరర్​గా నిలిచాడు. కేకేఆర్​ తరఫున రమణ్​దీప్​ సింగ్​ 35 పరుగులు చేసి టాప్​లో నిలిచాడు.

(REUTERS)

5 / 5
<p>4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి టాప్​ వికెట్​ టేకర్​గా నిలిచిన నూర్​ అహ్మద్​కి మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు లభించింది. గాయం కారణంగా ఎంఎస్​ ధోనీ ఈ సీజన్​లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేదు. ఇక శనివారం హైదరాబాద్​లో ఎస్​ఆర్​హెచ్​తో జరిగే మ్యాచ్​లో అయినా అతను ఆడాలని ఫ్యాన్స్​ కోరుకుంటున్నారు.</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Apr 15, 2026 06:43 am IST

4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి టాప్​ వికెట్​ టేకర్​గా నిలిచిన నూర్​ అహ్మద్​కి మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు లభించింది. గాయం కారణంగా ఎంఎస్​ ధోనీ ఈ సీజన్​లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేదు. ఇక శనివారం హైదరాబాద్​లో ఎస్​ఆర్​హెచ్​తో జరిగే మ్యాచ్​లో అయినా అతను ఆడాలని ఫ్యాన్స్​ కోరుకుంటున్నారు.

(PTI)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!