ఎటు చూసినా వరద నీళ్లే... ఓరుగల్లులో జన జీవనం అస్తవ్యస్తం - ఈ ఫొటోలు చూడండి

Published on Oct 30, 2025 02:47 pm IST

మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరగంల్ జిల్లా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు రోజులుగా కురుసిన భారీ వర్షాలకు వరంగల్‌, హన్మకొండలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేశారు.

1 / 8
<p>మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరగంల్ జిల్లా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు రోజులుగా కురుసిన భారీ వర్షాలకు వరంగల్‌, హన్మకొండలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 30, 2025 02:47 pm IST

మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరగంల్ జిల్లా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు రోజులుగా కురుసిన భారీ వర్షాలకు వరంగల్‌, హన్మకొండలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

2 / 8
<p>ఇండ్లు, బంగ్లాలపై చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. మంచి నీటిని కూడా ఇదే మాదిరిగా పంపిస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 30, 2025 02:47 pm IST

ఇండ్లు, బంగ్లాలపై చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. మంచి నీటిని కూడా ఇదే మాదిరిగా పంపిస్తున్నారు.

3 / 8
<p>రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం దాటికి వరంగల్ నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 30, 2025 02:47 pm IST

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం దాటికి వరంగల్ నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.

4 / 8
<p>వరంగల్ పరిధిలోని ఎన్‌ఎన్ నగర్, బీఆర్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని బోట్లు, లైఫ్ జాకెట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 30, 2025 02:47 pm IST

వరంగల్ పరిధిలోని ఎన్‌ఎన్ నగర్, బీఆర్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని బోట్లు, లైఫ్ జాకెట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

5 / 8
<p>వరద ముంపు ప్రాంత బాధితులను మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా కలెకర్ట్ పరామర్శించారు. కొనసాగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని… ప్రతి బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి సురేఖ భరోసానిచ్చారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 30, 2025 02:47 pm IST

వరద ముంపు ప్రాంత బాధితులను మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా కలెకర్ట్ పరామర్శించారు. కొనసాగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని… ప్రతి బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి సురేఖ భరోసానిచ్చారు.

6 / 8
<p> వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో పలు కాలనీలు మునిగిపోయాయి. కార్లు, బైకులు కూడా నీటిలోనే ఉండిపోయాయి.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 30, 2025 02:47 pm IST

వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో పలు కాలనీలు మునిగిపోయాయి. కార్లు, బైకులు కూడా నీటిలోనే ఉండిపోయాయి.

7 / 8
<p>సహాయక బృందాలు ఎప్పటికప్పుడు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 30, 2025 02:47 pm IST

సహాయక బృందాలు ఎప్పటికప్పుడు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

8 / 8
<p>జలదిగ్బంధంలో చిక్కుకున్న బీఆర్‌నగర్‌ </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 30, 2025 02:47 pm IST

జలదిగ్బంధంలో చిక్కుకున్న బీఆర్‌నగర్‌

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!