Telangana Temperatures : తెలంగాణలో భానుడి భగభగలు - ములుగులో రికార్డు ఉష్ణోగ్రత నమోదు...!

Published on Mar 05, 2026 07:45 pm IST

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇవాళ పలుచోట్ల 35 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

1 / 5
<p>తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇవాళ పలుచోట్ల 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 05, 2026 07:45 pm IST

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇవాళ పలుచోట్ల 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

2 / 5
<p>ఇవాళ ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్‌, జగిత్యాల, ఖమ్మంలో 38.9 డిగ్రీలు, మంచిర్యాలలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 05, 2026 07:45 pm IST

ఇవాళ ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్‌, జగిత్యాల, ఖమ్మంలో 38.9 డిగ్రీలు, మంచిర్యాలలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

3 / 5
<p>ఇవాళ హైదరాబాద్ సిటీలోనూ ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. చాలా ప్రాంతాల్లో 35 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 05, 2026 07:45 pm IST

ఇవాళ హైదరాబాద్ సిటీలోనూ ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. చాలా ప్రాంతాల్లో 35 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

4 / 5
<p>మరో 3 - 4 రోజులపాటు కూడా ఇదే మాదిరి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 05, 2026 07:45 pm IST

మరో 3 - 4 రోజులపాటు కూడా ఇదే మాదిరి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

5 / 5
<p>రాబోయే రోజుల్లోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత సాధారణంగా పెరుగుతుంది. అయితే ఈసారి మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయి</p>(image source Pixabay) expand-icon View Photos in a new improved layout
Published on Mar 05, 2026 07:45 pm IST

రాబోయే రోజుల్లోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత సాధారణంగా పెరుగుతుంది. అయితే ఈసారి మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయి

(image source Pixabay)

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!