మేడారం మహాజాతర 2026 : వనదేవతల గద్దెలకు కొత్త రూపు - ఈ ఫొటోలు చూడండి

Published on Dec 24, 2025 08:26 am IST

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈసారి కొత్త రూపుతో.. వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాతి కట్టడాలుగా వనదేవతల గద్దెలు ఉండనున్నాయి. కొన్ని ఫొటోలను ఇక్కడ చూడండి…

1 / 7
<p>మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈసారి కొత్త రూపుతో.. వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాతి కట్టడాలుగా వనదేవతల గద్దెలు ఉండనున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 24, 2025 08:26 am IST

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈసారి కొత్త రూపుతో.. వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాతి కట్టడాలుగా వనదేవతల గద్దెలు ఉండనున్నాయి.

2 / 7
<p>రూ.251 కోట్లతో మేడారం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. డెడ్ లైన్ విధించి మరీ…అత్యంత వేగంగా పనులు జరిగేలా చర్యలు చేపట్టింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 24, 2025 08:26 am IST

రూ.251 కోట్లతో మేడారం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. డెడ్ లైన్ విధించి మరీ…అత్యంత వేగంగా పనులు జరిగేలా చర్యలు చేపట్టింది.

3 / 7
<p>గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మేడారంలో వనదేవతల గద్దెలు అత్యంత ప్రత్యేకంగా దర్శనమిస్తాయి. ఈ పనులకే ప్రభుత్వం రూ.101 కోట్లు ఖర్చు చేస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 24, 2025 08:26 am IST

గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మేడారంలో వనదేవతల గద్దెలు అత్యంత ప్రత్యేకంగా దర్శనమిస్తాయి. ఈ పనులకే ప్రభుత్వం రూ.101 కోట్లు ఖర్చు చేస్తోంది.

4 / 7
<p>గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 24, 2025 08:26 am IST

గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుంది.

5 / 7
<p>ఐదు స్వాగత తోరణాలుంటాయి. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను.. సమ్మక్క-సారలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మారుస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 24, 2025 08:26 am IST

ఐదు స్వాగత తోరణాలుంటాయి. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను.. సమ్మక్క-సారలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మారుస్తున్నారు.

6 / 7
<p>ఈసారి జరగబోయే జాతరకు భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేలా ఈ ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల ప్రాంగణానికి సమీపంలో ఇదివరకు ఉన్న చెట్లను దాదాపు తొలగించకుండానే అభివృద్ధి పనులు చేపట్టారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 24, 2025 08:26 am IST

ఈసారి జరగబోయే జాతరకు భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేలా ఈ ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల ప్రాంగణానికి సమీపంలో ఇదివరకు ఉన్న చెట్లను దాదాపు తొలగించకుండానే అభివృద్ధి పనులు చేపట్టారు.

7 / 7
<p>ఇక మేడారం చేరుకునే మార్గంలో ఇరుకుగా ఉన్న రోడ్లు, వంతెనలను విస్తరించారు. ఇంకొన్ని పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఈ పనులను జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి, మంత్రి సీతక్క పరిశీలించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… “గతంలో మేడారం జాతరకు 15 రోజుల ముందు నామమాత్రంగా సౌకర్యాల పనులు చేసేవారు.. ప్రజా ప్రభుత్వం అలా కాకుండా శ్రీ సమ్మక్క సారలమ్మల మహా జాతర భవిష్యత్ తరాలకు గుర్తుండేలా మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తున్నాం” అని చెప్పారు. 2026 జనవరి 28 నుండి 31 తేదీ వరకు జరిగే మేడారం జాతర ఏర్పాట్లును జనవరి మొదటి వారం లోపు పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని సౌకర్యాలతో జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పనురుద్ఘాటించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 24, 2025 08:26 am IST

ఇక మేడారం చేరుకునే మార్గంలో ఇరుకుగా ఉన్న రోడ్లు, వంతెనలను విస్తరించారు. ఇంకొన్ని పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఈ పనులను జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి, మంత్రి సీతక్క పరిశీలించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… “గతంలో మేడారం జాతరకు 15 రోజుల ముందు నామమాత్రంగా సౌకర్యాల పనులు చేసేవారు.. ప్రజా ప్రభుత్వం అలా కాకుండా శ్రీ సమ్మక్క సారలమ్మల మహా జాతర భవిష్యత్ తరాలకు గుర్తుండేలా మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తున్నాం” అని చెప్పారు. 2026 జనవరి 28 నుండి 31 తేదీ వరకు జరిగే మేడారం జాతర ఏర్పాట్లును జనవరి మొదటి వారం లోపు పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని సౌకర్యాలతో జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పనురుద్ఘాటించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!