Today gold rate : ధన త్రయోదశి నాడు అత్యంత భారీగా పెరిగిన బంగారం ధర!
ధన త్రయోదశికి బంగారం కొంటే మంచిదని చాలా మంది విశ్వసిస్తుంటారు. కానీ శనివారం దేశంలో బంగారం ధరలు అత్యంత భారీగా పెరిగాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 3350 పెరిగి రూ. 1,32,953కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,21,739 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,32,809గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 2,06,200గా ఉంది.
(Bloomberg)
విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,21,745 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 1,32,815గా ఉంది. కేజీ వెండి ధర రూ. 2,07,000గా ఉంది.
(Bloomberg)
ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,21,747గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,32,817ను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 20,460 ఉంది.
(Jitender Gupta)
బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,21,725- రూ. 1,32,795గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 19,590గాను.. కేజీ వెండి రేటు రూ. 1,95,900గాను కొనసాగుతున్నాయి.
(Jitender Gupta)
ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,22,031గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,33,121గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 20,560 ఉంది.
(Snehal Sontakke)
E-Paper

