ఏపీ ప్రజల కోసం మరో కొత్త సర్వీస్ - ఇకపై ఇంటి పన్నును మీరే ఆన్ లైన్ లో చెల్లించుకోవచ్చు, ఇదిగో ప్రాసెస్

By , Andhrapradesh
Published on Oct 18, 2025 05:03 pm IST

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే ఆన్‌లైన్‌లోనే ఇంటి పన్ను చెల్లించుకునే అవకాశం కల్పించింది. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

1 / 6
<p>రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే ఆన్‌లైన్‌లోనే ఇంటి పన్ను చెల్లించుకునే అవకాశం కల్పించింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 18, 2025 05:03 pm IST

రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే ఆన్‌లైన్‌లోనే ఇంటి పన్ను చెల్లించుకునే అవకాశం కల్పించింది.

2 / 6
<p>నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఆన్‌లైన్ ద్వారా ఇంటి పన్ను చెల్లించేవారు. ఇకపై పంచాయతీలలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. చాలా సింపుల్ గా పేమెంట్ ప్రాసెస్ చేసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 18, 2025 05:03 pm IST

నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఆన్‌లైన్ ద్వారా ఇంటి పన్ను చెల్లించేవారు. ఇకపై పంచాయతీలలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. చాలా సింపుల్ గా పేమెంట్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

3 / 6
<p>ఏపీ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ‘స్వర్ణ పంచాయతీ’ విధానంలో ఈ పేమెంట్ చేసుకోవాలి. ముందుగా <a href="https://swarnapanchayat.apcfss.in/LoginHouseTaxPayment" target="_blank">https://swarnapanchayat.apcfss.in/LoginHouseTaxPayment</a> లింక్ పై క్లిక్ చేయాలి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 18, 2025 05:03 pm IST

ఏపీ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ‘స్వర్ణ పంచాయతీ’ విధానంలో ఈ పేమెంట్ చేసుకోవాలి. ముందుగా https://swarnapanchayat.apcfss.in/LoginHouseTaxPayment లింక్ పై క్లిక్ చేయాలి.

4 / 6
<p>లింక్ పై క్లిక్ చేయగానే హౌస్‌ టాక్స్‌ పేజీ కనిపిస్తుంది. ఇక్కడ ఫైనాన్సియల్‌ ఇయర్, జిల్లా, మండలం, పంచాయతీ, గ్రామాలను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత అసెస్‌మెంట్ నంబర్, ఓనర్ నేమ్, పాత అసెస్‌మెంట్ నంబర్‌ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. </p><p> </p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 18, 2025 05:03 pm IST

లింక్ పై క్లిక్ చేయగానే హౌస్‌ టాక్స్‌ పేజీ కనిపిస్తుంది. ఇక్కడ ఫైనాన్సియల్‌ ఇయర్, జిల్లా, మండలం, పంచాయతీ, గ్రామాలను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత అసెస్‌మెంట్ నంబర్, ఓనర్ నేమ్, పాత అసెస్‌మెంట్ నంబర్‌ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.

5 / 6
<p>ఆ పక్కనే వ్యూ డ్యూ అండ్‌ పే అని గ్రీన్‌లో, ప్రాపర్టీ వ్యూ అని ఆరెంజ్‌ కలర్‌లో డిస్ ప్లే అవుతుంది. ఇందులో ఏ ఏ ఏడాది పన్నుని చెల్లించాలనేది టిక్ చేసి ఎంపిక చేసుకోవాలి. మీరు ఎంత మొత్తం పన్ను చెల్లించాలనేది కనిపిస్తుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 18, 2025 05:03 pm IST

ఆ పక్కనే వ్యూ డ్యూ అండ్‌ పే అని గ్రీన్‌లో, ప్రాపర్టీ వ్యూ అని ఆరెంజ్‌ కలర్‌లో డిస్ ప్లే అవుతుంది. ఇందులో ఏ ఏ ఏడాది పన్నుని చెల్లించాలనేది టిక్ చేసి ఎంపిక చేసుకోవాలి. మీరు ఎంత మొత్తం పన్ను చెల్లించాలనేది కనిపిస్తుంది.

6 / 6
<p>ఆ తర్వాత ప్రొసిడ్‌ పేమెంట్‌పై క్లిక్‌ చేసి ఎడమవైపు మొబైల్‌ నంబరును ఎంటర్‌ చేయాలి. అప్పుడు క్యూఆర్‌ కోడ్‌ లేదా ఏటీఎం కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసుకోవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 18, 2025 05:03 pm IST

ఆ తర్వాత ప్రొసిడ్‌ పేమెంట్‌పై క్లిక్‌ చేసి ఎడమవైపు మొబైల్‌ నంబరును ఎంటర్‌ చేయాలి. అప్పుడు క్యూఆర్‌ కోడ్‌ లేదా ఏటీఎం కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!