అయోధ్యలో దీపోత్సవం.. చూసేందుకు రెండు కళ్లు చాలవు! గిన్నీస్ రికార్డులు కూడా బ్రేక్..
దీపోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నది ఒడ్డున దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. 26.7లక్షలకుపైగా దీపాలు వెలిగించి గిన్నీస్ రికార్డును బ్రేక్ చేశారు. పూర్తి వివరాలను, అద్భుతమైన దృశ్యాలను ఇక్కడ చూడండి..
అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కీ పైడి వద్ద లేజర్, లైట్ షో నిర్వహించారు. వేలాది మంది ప్రజలు తరలివెళ్లారు.
( Deepak Gupta/Hindustan Times)
ఒకేసారి 26,17,215 దీపాలను వెలిగించడం, వేలాది మంది ప్రజలు ఒకేసారి హారతిని ప్రదర్శించడం ద్వారా రెండు కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించారు! వాటిని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలా ప్రదర్శించారు.
( Deepak Gupta/Hindustan Times)
అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డ్రోన్ షోను వీక్షించారు.
( Deepak Gupta/Hindustan Times)
దీపావళి వేడుకల సందర్భంగా కళకళలాడుతున్న అయోధ్య నగరం.
( Deepak Gupta/Hindustan Times)
అయోధ్యలో దీపావళి వేడుకలను వీక్షించారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.
( Deepak Gupta/Hindustan Times)
అయోధ్యలో ఆదివారం దీపోత్సవం సందర్భంగా ఘనంగా జరిగిన వేడుకలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
( Deepak Gupta/Hindustan Times)
దీపోత్సవం వేడుకల సందర్భంగా వెలిగిపోయిన అయోధ్య నగరం.
( Deepak Gupta/Hindustan Times)
దీపోత్సవం వేడుకల్లో రామాయణ నేపథ్య శకటాలు, జానపద ప్రదర్శనలు, లేజర్ షోలు, లక్షలాది దియాలతో అద్భుతాలు చేశారు!
( Deepak Gupta/Hindustan Times)
అయోధ్యలో జరిగిన గొప్ప దీపోత్సవం వేడుకల కోసం 2,128 మంది కలిసి 'హారతి' నిర్వహించారు. అదే ప్రదేశంలో 26.17 లక్షల దీపాలు వెలిగించారు!
( Deepak Gupta/Hindustan Times)
దీపోత్సవం వేడుకల్లో భాగంగా రామాయణంలోని ఒక భాగాన్ని ఇలా ప్రదర్శించారు.
( Deepak Gupta/Hindustan Times)
E-Paper

