అయోధ్యలో దీపోత్సవం.. చూసేందుకు రెండు కళ్లు చాలవు! గిన్నీస్​ రికార్డులు కూడా బ్రేక్​..

Published on Oct 20, 2025 07:52 am IST

దీపోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్​ అయోధ్యలోని సరయూ నది ఒడ్డున దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. 26.7లక్షలకుపైగా దీపాలు వెలిగించి గిన్నీస్​ రికార్డును బ్రేక్​ చేశారు. పూర్తి వివరాలను, అద్భుతమైన దృశ్యాలను ఇక్కడ చూడండి..

1 / 10
<p>అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కీ పైడి వద్ద లేజర్, లైట్ షో నిర్వహించారు. వేలాది మంది ప్రజలు తరలివెళ్లారు. </p>( Deepak Gupta/Hindustan Times) expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 07:52 am IST

అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కీ పైడి వద్ద లేజర్, లైట్ షో నిర్వహించారు. వేలాది మంది ప్రజలు తరలివెళ్లారు.

( Deepak Gupta/Hindustan Times)

2 / 10
<p>ఒకేసారి 26,17,215 దీపాలను వెలిగించడం, వేలాది మంది ప్రజలు ఒకేసారి హారతిని ప్రదర్శించడం ద్వారా రెండు కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించారు! వాటిని సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఇలా ప్రదర్శించారు.</p>( Deepak Gupta/Hindustan Times) expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 07:52 am IST

ఒకేసారి 26,17,215 దీపాలను వెలిగించడం, వేలాది మంది ప్రజలు ఒకేసారి హారతిని ప్రదర్శించడం ద్వారా రెండు కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించారు! వాటిని సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఇలా ప్రదర్శించారు.

( Deepak Gupta/Hindustan Times)

3 / 10
<p>అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డ్రోన్ షోను వీక్షించారు.</p>( Deepak Gupta/Hindustan Times) expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 07:52 am IST

అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డ్రోన్ షోను వీక్షించారు.

( Deepak Gupta/Hindustan Times)

4 / 10
<p>దీపావళి వేడుకల సందర్భంగా కళకళలాడుతున్న అయోధ్య నగరం.</p>( Deepak Gupta/Hindustan Times) expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 07:52 am IST

దీపావళి వేడుకల సందర్భంగా కళకళలాడుతున్న అయోధ్య నగరం.

( Deepak Gupta/Hindustan Times)

5 / 10
<p>అయోధ్యలో దీపావళి వేడుకలను వీక్షించారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.</p>( Deepak Gupta/Hindustan Times) expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 07:52 am IST

అయోధ్యలో దీపావళి వేడుకలను వీక్షించారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.

( Deepak Gupta/Hindustan Times)

6 / 10
<p>అయోధ్యలో ఆదివారం దీపోత్సవం సందర్భంగా ఘనంగా జరిగిన వేడుకలు ప్రజలను ఆకట్టుకున్నాయి.</p>( Deepak Gupta/Hindustan Times) expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 07:52 am IST

అయోధ్యలో ఆదివారం దీపోత్సవం సందర్భంగా ఘనంగా జరిగిన వేడుకలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

( Deepak Gupta/Hindustan Times)

7 / 10
<p>దీపోత్సవం వేడుకల సందర్భంగా వెలిగిపోయిన అయోధ్య నగరం.</p>( Deepak Gupta/Hindustan Times) expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 07:52 am IST

దీపోత్సవం వేడుకల సందర్భంగా వెలిగిపోయిన అయోధ్య నగరం.

( Deepak Gupta/Hindustan Times)

8 / 10
<p>దీపోత్సవం వేడుకల్లో రామాయణ నేపథ్య శకటాలు, జానపద ప్రదర్శనలు, లేజర్ షోలు, లక్షలాది దియాలతో అద్భుతాలు చేశారు!</p>( Deepak Gupta/Hindustan Times) expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 07:52 am IST

దీపోత్సవం వేడుకల్లో రామాయణ నేపథ్య శకటాలు, జానపద ప్రదర్శనలు, లేజర్ షోలు, లక్షలాది దియాలతో అద్భుతాలు చేశారు!

( Deepak Gupta/Hindustan Times)

9 / 10
<p>అయోధ్యలో జరిగిన గొప్ప దీపోత్సవం వేడుకల కోసం 2,128 మంది కలిసి 'హారతి' నిర్వహించారు. అదే ప్రదేశంలో 26.17 లక్షల దీపాలు వెలిగించారు!</p>( Deepak Gupta/Hindustan Times) expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 07:52 am IST

అయోధ్యలో జరిగిన గొప్ప దీపోత్సవం వేడుకల కోసం 2,128 మంది కలిసి 'హారతి' నిర్వహించారు. అదే ప్రదేశంలో 26.17 లక్షల దీపాలు వెలిగించారు!

( Deepak Gupta/Hindustan Times)

10 / 10
<p>దీపోత్సవం వేడుకల్లో భాగంగా రామాయణంలోని ఒక భాగాన్ని ఇలా ప్రదర్శించారు.</p>( Deepak Gupta/Hindustan Times) expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 07:52 am IST

దీపోత్సవం వేడుకల్లో భాగంగా రామాయణంలోని ఒక భాగాన్ని ఇలా ప్రదర్శించారు.

( Deepak Gupta/Hindustan Times)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!