డిసెంబర్ 14 : దేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలు- నేటి వెండి రేట్లు ఇలా..
డిసెంబర్ 14, ఆదివారం దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 700 పెరిగి రూ. 1,34,200గా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,22,900గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,060గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 2,26,000గా ఉంది.
(REUTERS)
విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,22,930 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 1,34,090గా ఉంది. కేజీ వెండి ధర రూ. 2,26,000గా ఉంది.
ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,22,940గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,34,100ను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 22,600 ఉంది.
బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,22,860- రూ. 1,34,020గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 20,900గాను.. కేజీ వెండి రేటు రూ. 2,09,000గాను కొనసాగుతున్నాయి.
ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,23,810గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,35,060గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 22,400 ఉంది.
E-Paper

