మరింత పెరిగిన బంగారం ధరలు- తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లు ఇలా..
డిసెంబర్ 9,మంగళవారం దేశంలో బంగారం ధరలు పెరిగాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 290 పెరిగి రూ. 1,30,710గా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,19,710గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,580గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 2,14,100గా ఉంది.
విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,19,740 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 1,30,610గా ఉంది. కేజీ వెండి ధర రూ. 2,14,100గా ఉంది.
ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,19,750గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,30,610ను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 21,410 ఉంది.
బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,19,670- రూ. 1,30,540గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 19,990గాను.. కేజీ వెండి రేటు రూ. 1,99,900గాను కొనసాగుతున్నాయి.
ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,20,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,31,450గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 21,190 ఉంది.
E-Paper

