వెదర్ అప్డేట్స్ : ఈనెల 17న అల్పపీడనం…! ఏపీకి వర్ష సూచన

Published on Nov 13, 2025 09:42 pm IST

ఓవైపు తీవ్రమైన చలి ఉండగా… వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో 17న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది.

1 / 6
<p>బంగాళాఖాతంలో ఈనెల 17న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా ప్రభావం ఉండదని… మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 13, 2025 09:42 pm IST

బంగాళాఖాతంలో ఈనెల 17న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా ప్రభావం ఉండదని… మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు.

2 / 6
<p>అల్పపీడనం ఏర్పడితే… అది బలపడి వాయుగుండంగా మారే సూచనలు కూడా ఉన్నాయి. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.</p>(image source @APSDMA) expand-icon View Photos in a new improved layout
Published on Nov 13, 2025 09:42 pm IST

అల్పపీడనం ఏర్పడితే… అది బలపడి వాయుగుండంగా మారే సూచనలు కూడా ఉన్నాయి. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.

(image source @APSDMA)

3 / 6
<p>నైరుతి మరియు దానిని అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని పేర్కొంది.<br> </p>(AFP File ) expand-icon View Photos in a new improved layout
Published on Nov 13, 2025 09:42 pm IST

నైరుతి మరియు దానిని అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని పేర్కొంది.

(AFP File )

4 / 6
<p>అమరావతి వాతావరణ ఇవాళ్టి బులెటిన్ ప్రకారం... ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవు.<br> </p>(image source @APSDMA X) expand-icon View Photos in a new improved layout
Published on Nov 13, 2025 09:42 pm IST

అమరావతి వాతావరణ ఇవాళ్టి బులెటిన్ ప్రకారం... ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవు.

(image source @APSDMA X)

5 / 6
<p>రేపు, ఎల్లుండి ఏపీలో పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. చలి తీవ్రత కొనసాగుతోందని అంచనా వేసింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 13, 2025 09:42 pm IST

రేపు, ఎల్లుండి ఏపీలో పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. చలి తీవ్రత కొనసాగుతోందని అంచనా వేసింది.

6 / 6
<p>రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోందని… ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 13, 2025 09:42 pm IST

రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోందని… ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!