హైదరాబాద్ : నింగిలో రంగురంగుల బెలూన్లు - అట్టహాసంగా ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ ప్రారంభం

Published on Jan 16, 2026 11:49 am IST

హైదరాబాద్ లోని గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను ప్రారంభించారు. ఫొటోలను ఇక్కడ చూడండి….

1 / 6
<p> హైదరాబాద్ లోని గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను ప్రారంభించారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jan 16, 2026 11:49 am IST

హైదరాబాద్ లోని గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను ప్రారంభించారు.

2 / 6
<p>తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్, నగరవాసులకు మరియు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jan 16, 2026 11:49 am IST

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్, నగరవాసులకు మరియు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.

3 / 6
<p>మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా బెలూన్‌లో విహరించి ఈ సాహస యాత్రను ప్రారంభించారు. గగనతలంలో సుమారు 13 కిలోమీటర్ల మేర గంటన్నర పాటు ఆయన ప్రయాణించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jan 16, 2026 11:49 am IST

మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా బెలూన్‌లో విహరించి ఈ సాహస యాత్రను ప్రారంభించారు. గగనతలంలో సుమారు 13 కిలోమీటర్ల మేర గంటన్నర పాటు ఆయన ప్రయాణించారు.

4 / 6
<p>మంత్రి జూపల్లి మాట్లాడుతూ… గగనతలం నుంచి నగరాన్ని, చారిత్రక కట్టడాలను వీక్షించిన అనుభవం ఎంతో మధురంగా ఉందని కొనియాడారు. "డెస్టినేషన్ తెలంగాణ బ్రాండ్‌ను బలోపేతం చేయడంలో ఇలాంటి సాహస క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jan 16, 2026 11:49 am IST

మంత్రి జూపల్లి మాట్లాడుతూ… గగనతలం నుంచి నగరాన్ని, చారిత్రక కట్టడాలను వీక్షించిన అనుభవం ఎంతో మధురంగా ఉందని కొనియాడారు. "డెస్టినేషన్ తెలంగాణ బ్రాండ్‌ను బలోపేతం చేయడంలో ఇలాంటి సాహస క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.

5 / 6
<p>హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఈ <strong>హాట్</strong> <strong>ఎయిర్</strong> <strong>బెలూన్</strong> ఫెస్టివల్ జనవరి 18వ తేదీతో ముగియనుంది. ఈ వేడుకలను చేసేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jan 16, 2026 11:49 am IST

హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జనవరి 18వ తేదీతో ముగియనుంది. ఈ వేడుకలను చేసేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు.

6 / 6
<p>హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. వయస్సు, రైడ్ రకాన్ని బట్టి ధరలు రూ.500 నుంచి రూ.1500 వరకు ఉంటాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jan 16, 2026 11:49 am IST

హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. వయస్సు, రైడ్ రకాన్ని బట్టి ధరలు రూ.500 నుంచి రూ.1500 వరకు ఉంటాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!