మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా....? ఉచిత విద్యుత్ స్కీమ్ కోసం ఇలా అప్లికేషన్ చేసుకోండి

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
Published on Jul 16, 2025 12:55 pm IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నియోజకవర్గాలు, మండలాల వారీగా లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేస్తున్నారు. అయితే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్లు… ఉచిత విద్యుత్ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ను పొందవచ్చు. వివరాలు ఇక్కడ చూడండి…

1 / 7
<div><p>తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూలై 14వ తేదీ నుంచి లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేస్తున్నారు. అయితే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్లు… తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ (గృహ జ్యోతి ) స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 16, 2025 12:55 pm IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూలై 14వ తేదీ నుంచి లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేస్తున్నారు. అయితే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్లు… తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ (గృహ జ్యోతి ) స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది.

2 / 7
<p>తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం గృహజ్యోతి పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా అందిస్తోంది. ఈ పరిమితి కంటే ఒక్క యూనిట్ ఎక్కువైనా మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. ప్రతీ కుటుంబం నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారే ఈ పథకం కింద ఉచిత విద్యుత్ పొందవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 16, 2025 12:55 pm IST

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం గృహజ్యోతి పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా అందిస్తోంది. ఈ పరిమితి కంటే ఒక్క యూనిట్ ఎక్కువైనా మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. ప్రతీ కుటుంబం నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారే ఈ పథకం కింద ఉచిత విద్యుత్ పొందవచ్చు.

3 / 7
<p>ఈ పథకం కోసం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. కాబట్టి కొత్తగా కార్డు వచ్చిన వాళ్లు… ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుదారులు వారి తెల్ల రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడీకి ఆధార్ కార్డును తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 16, 2025 12:55 pm IST

ఈ పథకం కోసం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. కాబట్టి కొత్తగా కార్డు వచ్చిన వాళ్లు… ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుదారులు వారి తెల్ల రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడీకి ఆధార్ కార్డును తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది.

4 / 7
<p>ముందుగా గృహజ్యోతి పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. ఇందులో</p><p>అధికారిక పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా విద్యుత్ కార్యాలయాలు లేదా మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 16, 2025 12:55 pm IST

ముందుగా గృహజ్యోతి పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. ఇందులో

అధికారిక పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా విద్యుత్ కార్యాలయాలు లేదా మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది.

5 / 7
<p>ఈ పథకం ద్వారా, అర్హత ఉన్న కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకోవచ్చు. గృహ వినియోగం కోసం ఒక నెలలో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించినపుడు బిల్లులో జీరో నంబర్ వస్తుంది. అలా వస్తేనే మీకు ఈ పథకం వర్తించినట్టు. నిర్ణయించిన దానికంటే ఒక్క యూనిట్ ఒక్కటి ఉన్నా…. పూర్తిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 16, 2025 12:55 pm IST

ఈ పథకం ద్వారా, అర్హత ఉన్న కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకోవచ్చు. గృహ వినియోగం కోసం ఒక నెలలో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించినపుడు బిల్లులో జీరో నంబర్ వస్తుంది. అలా వస్తేనే మీకు ఈ పథకం వర్తించినట్టు. నిర్ణయించిన దానికంటే ఒక్క యూనిట్ ఒక్కటి ఉన్నా…. పూర్తిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

6 / 7
<p>ఉచిత విద్యుత్ కోసం ఏమైనా సందేహాలు ఉంటే విద్యుత్ అధికారులను సంప్రదించవచ్చు. లేదా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులు లేదా మండల కేంద్రాల్లోని అధికారులను కలిసి సందేహాలను తీర్చుకోవచ్చు. ఈ స్కీమ్ కు అర్హత సాధిస్తే… కరెంట్ బిల్లుల నుంచి ప్రతి నెలా ఉపశమనం దొరికినట్లు అవుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 16, 2025 12:55 pm IST

ఉచిత విద్యుత్ కోసం ఏమైనా సందేహాలు ఉంటే విద్యుత్ అధికారులను సంప్రదించవచ్చు. లేదా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులు లేదా మండల కేంద్రాల్లోని అధికారులను కలిసి సందేహాలను తీర్చుకోవచ్చు. ఈ స్కీమ్ కు అర్హత సాధిస్తే… కరెంట్ బిల్లుల నుంచి ప్రతి నెలా ఉపశమనం దొరికినట్లు అవుతుంది.

7 / 7
<p>తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడీ, ప్రస్తుత లేదా మునుపు కరెంట్ బిల్లు పత్రం ఉండాలి. వీటిని దరఖాస్తు ఫారమ్ కు జత చేసి… స్థానికంగా ఉండే మున్సిపల్ కార్యాలయాల్లో ఇవ్వొచ్చు. అదే గ్రామాల్లో అయితే… గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులకు సమర్పించవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 16, 2025 12:55 pm IST

తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడీ, ప్రస్తుత లేదా మునుపు కరెంట్ బిల్లు పత్రం ఉండాలి. వీటిని దరఖాస్తు ఫారమ్ కు జత చేసి… స్థానికంగా ఉండే మున్సిపల్ కార్యాలయాల్లో ఇవ్వొచ్చు. అదే గ్రామాల్లో అయితే… గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులకు సమర్పించవచ్చు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!