సరికొత్త హంగులతో 'హైటెక్ సిటీ రైల్వే స్టేషన్' - ఈ కొత్త ఫొటోలు చూడండి

Published on Oct 19, 2025 02:32 pm IST

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటివరకు 81 శాతం పనులు పూర్తయ్యాయి. తాజా ఫొటోలు ఇక్కడ చూడండి…..

1 / 8
<p>అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అధునాతనంగా అభివృద్ది చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 19, 2025 02:32 pm IST

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అధునాతనంగా అభివృద్ది చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి.

2 / 8
<p>.రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 19, 2025 02:32 pm IST

.రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది.

3 / 8
<p>ఇందులో భాగంగానే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టారు. గతేడాదే ప్రతిపాదిత నమూనాను కూడా రైల్వే శాఖ ఖరారు చేయగా… డిజైన్ కు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 19, 2025 02:32 pm IST

ఇందులో భాగంగానే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టారు. గతేడాదే ప్రతిపాదిత నమూనాను కూడా రైల్వే శాఖ ఖరారు చేయగా… డిజైన్ కు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి.

4 / 8
<p>కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా విడుదల వివరాల ప్రకారం… ఇప్పటివరకు 81 శాతం పనులు పూర్తయ్యాయి. కీలమైన పనులు కంప్లీట్ అయ్యాయి. త్వరలో నే అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఫొటోలు కూడా షేర్ చేశారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 19, 2025 02:32 pm IST

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా విడుదల వివరాల ప్రకారం… ఇప్పటివరకు 81 శాతం పనులు పూర్తయ్యాయి. కీలమైన పనులు కంప్లీట్ అయ్యాయి. త్వరలో నే అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఫొటోలు కూడా షేర్ చేశారు.

5 / 8
<p>ఎంట్రీ ర్యాంప్, <img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/1f449.svg" alt="👉">దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు, <img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/1f449.svg" alt="👉">ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంచింగ్ <img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/1f449.svg" alt="👉">ప్లాట్‌ఫారమ్‌లపై కవర్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 19, 2025 02:32 pm IST

ఎంట్రీ ర్యాంప్, 👉దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు, 👉ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంచింగ్ 👉ప్లాట్‌ఫారమ్‌లపై కవర్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి.

6 / 8
<p>12 మీటర్ల వెడల్పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (రాంప్‌తో) ,స్టేషన్ భవనం ఫినిషింగ్ పనులు, <img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/1f449.svg" alt="👉">సర్క్యులేటింగ్ ఏరియా అభివృద్ధి, <img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/1f449.svg" alt="👉">వెయిటింగ్ హాల్ మరియు బుకింగ్ ఆఫీస్ <img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/1f449.svg" alt="👉">అప్రోచ్ రోడ్, నిర్మాణం <img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/1f449.svg" alt="👉">లిఫ్ట్, ఎస్కలేటర్లు <img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/1f449.svg" alt="👉">ఆధునిక టాయిలెట్లు పనులు పురోగతిలో ఉన్నాయి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 19, 2025 02:32 pm IST

12 మీటర్ల వెడల్పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (రాంప్‌తో) ,స్టేషన్ భవనం ఫినిషింగ్ పనులు, 👉సర్క్యులేటింగ్ ఏరియా అభివృద్ధి, 👉వెయిటింగ్ హాల్ మరియు బుకింగ్ ఆఫీస్ 👉అప్రోచ్ రోడ్, నిర్మాణం 👉లిఫ్ట్, ఎస్కలేటర్లు 👉ఆధునిక టాయిలెట్లు పనులు పురోగతిలో ఉన్నాయి.

7 / 8
<p>మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా రైల్వేశాఖ అడుగులు వేస్తోంది.</p><p>హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను రూ.26.6 కోట్ల అంచనా వ్యయంతో రీడెవలప్ మెంట్ పనులు కొనసాగుతున్నాయి. హైటెక్ హంగులతో ఈ రైల్వే స్టేషన్‍ను అభివృద్ధి చేస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 19, 2025 02:32 pm IST

మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా రైల్వేశాఖ అడుగులు వేస్తోంది.

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను రూ.26.6 కోట్ల అంచనా వ్యయంతో రీడెవలప్ మెంట్ పనులు కొనసాగుతున్నాయి. హైటెక్ హంగులతో ఈ రైల్వే స్టేషన్‍ను అభివృద్ధి చేస్తున్నారు.

8 / 8
<p>అమృత్ భారత్ పథకంలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణలో పునరాభివృద్ధి జరుగుతున్న 40 రైల్వే స్టేషన్లలో ఈ స్టేషన్ కూడా ఒకటిగా ఉంది. ఇందులో భాగంగానే ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 19, 2025 02:32 pm IST

అమృత్ భారత్ పథకంలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణలో పునరాభివృద్ధి జరుగుతున్న 40 రైల్వే స్టేషన్లలో ఈ స్టేషన్ కూడా ఒకటిగా ఉంది. ఇందులో భాగంగానే ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!