తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ : ఇవాళ ఏపీలో భారీ వర్షాలు - తెలంగాణకు తేలికపాటి వర్ష సూచన

By , Andhrapradesh
Published on Dec 02, 2025 09:13 am IST

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. వెదర్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

1 / 6
<p>బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 02, 2025 09:13 am IST

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది.

2 / 6
<p>ఇవాళ(2 డిసెంబర్ 2025) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. <img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/25aa.svg" alt="▪️"></p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 02, 2025 09:13 am IST

ఇవాళ(2 డిసెంబర్ 2025) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ▪️

3 / 6
<p>ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 02, 2025 09:13 am IST

ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

4 / 6
<p>సోమవారం సాయంత్రం 5 గంటలకు నెల్లూరు(జి) కొడవలూరులో 38.7 మిమీ, నెల్లూరులో36.7 మిమీ, తిరుపతి(జి) తడలో33.5మిమీ వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.</p>(image source @APSDMA) expand-icon View Photos in a new improved layout
Published on Dec 02, 2025 09:13 am IST

సోమవారం సాయంత్రం 5 గంటలకు నెల్లూరు(జి) కొడవలూరులో 38.7 మిమీ, నెల్లూరులో36.7 మిమీ, తిరుపతి(జి) తడలో33.5మిమీ వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

(image source @APSDMA)

5 / 6
<p>ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 02, 2025 09:13 am IST

ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.

6 / 6
<p>ఇక తెలంగాణలో డిసెంబర్ 3వ తేదీ నుంచి పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. హెచ్చరికలు కూడా లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చలి తీవ్రత కొనసాగుతోంది. ఉదయం సమయంలో పొగమంచు కురిసే పరిస్థితులున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 02, 2025 09:13 am IST

ఇక తెలంగాణలో డిసెంబర్ 3వ తేదీ నుంచి పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. హెచ్చరికలు కూడా లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చలి తీవ్రత కొనసాగుతోంది. ఉదయం సమయంలో పొగమంచు కురిసే పరిస్థితులున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!