బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

Published on Jul 25, 2026 04:52 pm IST

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి వర్షాలు, ఉపరితల గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీపై దీని ప్రభావం తక్కువగా ఉండనుంది.

1 / 6
<p>తెలుగు రాష్ట్రాల వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దానికి అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరాల వద్ద నూతనంగా అల్పపీడనంర్పడింది. </p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 25, 2026 04:52 pm IST

తెలుగు రాష్ట్రాల వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దానికి అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరాల వద్ద నూతనంగా అల్పపీడనంర్పడింది.

2 / 6
<p>రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్పటికీ…. ప్రస్తుత వాతావరణ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దీని ప్రభావం చాలా తక్కువగానే ఉండవచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 25, 2026 04:52 pm IST

రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్పటికీ…. ప్రస్తుత వాతావరణ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దీని ప్రభావం చాలా తక్కువగానే ఉండవచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

3 / 6
<p>ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం , మన్యం అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు కృష్ణా, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 25, 2026 04:52 pm IST

ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం , మన్యం అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు కృష్ణా, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

4 / 6
<p>తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 25, 2026 04:52 pm IST

తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

5 / 6
<p>జులై 30 నుంచి జులై 31 వరకు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉపరితల గాలులు వీస్తాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 25, 2026 04:52 pm IST

జులై 30 నుంచి జులై 31 వరకు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉపరితల గాలులు వీస్తాయి.

6 / 6
<p>అమరావతి వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం…. మున్నార్ గల్ఫ్ నుంచి తమిళనాడు, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. సగట్టు సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించింది. ఏపీ, యానాం మీదుగా దిగువ ఉష్ణమండల/ దక్షిణ/నైరుతి గాలులు వీస్తున్నాయి.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 25, 2026 04:52 pm IST

అమరావతి వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం…. మున్నార్ గల్ఫ్ నుంచి తమిళనాడు, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. సగట్టు సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించింది. ఏపీ, యానాం మీదుగా దిగువ ఉష్ణమండల/ దక్షిణ/నైరుతి గాలులు వీస్తున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!