ఇండియాలో మళ్లీ పండగొచ్చింది.. ప్రపంచకప్ విక్టరీతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అర్ధరాత్రి సెల్రబేషన్స్.. ఈ ఫొటోలు చూశారా?

Published on Nov 03, 2025 06:14 am IST

ఇండియాలో మళ్లీ పండగొచ్చింది. వన్డే ప్రపంచకప్ ను టీమిండియా సొంతం చేసుకోవడంతో పండగ సీజన్ కంటిన్యూ అవుతోంది. మహిళల టీమ్ విశ్వవిజేతగా నిలిచిన తర్వాత అర్ధరాత్రి గల్లి నుంచి ఢిల్లీ దాకా సంబరాలు అంబరాన్నంటాయి.

1 / 6
<p>ఐసిసి మహిళల ప్రపంచ కప్ 2025 లో భారత క్రికెట్ జట్టు గెలిచిన తరువాత న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ ప్రజలు ఇలా సంబరాలు చేసుకున్నారు.</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Nov 03, 2025 06:14 am IST

ఐసిసి మహిళల ప్రపంచ కప్ 2025 లో భారత క్రికెట్ జట్టు గెలిచిన తరువాత న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ ప్రజలు ఇలా సంబరాలు చేసుకున్నారు.

(PTI)

2 / 6
<p>ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత క్రికెట్ జట్టు గెలిచిన తర్వాత ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. </p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Nov 03, 2025 06:14 am IST

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత క్రికెట్ జట్టు గెలిచిన తర్వాత ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

(PTI)

3 / 6
<p>ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత క్రికెట్ జట్టు గెలిచిన తర్వాత ప్రయాగ్రాజ్ ప్రజలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Nov 03, 2025 06:14 am IST

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత క్రికెట్ జట్టు గెలిచిన తర్వాత ప్రయాగ్రాజ్ ప్రజలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

(PTI)

4 / 6
<p>మహిళల ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించిన తరువాత లక్నోలో క్రికెట్ అభిమానులు బాణసంచా కాల్చి హర్షధ్వానాలు చేశారు.</p>(Deepak Gupta/Hindustan Times) expand-icon View Photos in a new improved layout
Published on Nov 03, 2025 06:14 am IST

మహిళల ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించిన తరువాత లక్నోలో క్రికెట్ అభిమానులు బాణసంచా కాల్చి హర్షధ్వానాలు చేశారు.

(Deepak Gupta/Hindustan Times)

5 / 6
<p>భారతదేశ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకోవడానికి ప్రజలు ఢిల్లీ ఇండియా గేట్ వద్ద బాణసంచా, జెండాలతో గుమిగూడారు.</p>(Arvind Yadav/Hindustan Times) expand-icon View Photos in a new improved layout
Published on Nov 03, 2025 06:14 am IST

భారతదేశ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకోవడానికి ప్రజలు ఢిల్లీ ఇండియా గేట్ వద్ద బాణసంచా, జెండాలతో గుమిగూడారు.

(Arvind Yadav/Hindustan Times)

6 / 6
<p>ప్రపంచ కప్ లో టీమిండియా విజయం సాధించిన తరువాత లక్నోలోని హజ్రత్ గంజ్ క్రాసింగ్ వద్ద ప్రజలు సంబరాలు చేసుకున్నారు. </p>(Deepak Gupta/Hindustan Times) expand-icon View Photos in a new improved layout
Published on Nov 03, 2025 06:14 am IST

ప్రపంచ కప్ లో టీమిండియా విజయం సాధించిన తరువాత లక్నోలోని హజ్రత్ గంజ్ క్రాసింగ్ వద్ద ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

(Deepak Gupta/Hindustan Times)

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!