భారీగా పడిపోతున్నఉష్ణోగ్రతలు - తెలంగాణలో వణికిస్తున్న చలి

Published on Nov 08, 2025 11:25 am IST

తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వర్షాలు లేకపోవటంతో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు కురుస్తుండగా… రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.

1 / 5
<p>తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వర్షాలు లేకపోవటంతో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు కురుస్తుండగా… రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 08, 2025 11:25 am IST

తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వర్షాలు లేకపోవటంతో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు కురుస్తుండగా… రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.

2 / 5
<p>తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం… ఆదిలాబాద్‌ జిల్లా బేలలో అతితక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో 14.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 08, 2025 11:25 am IST

తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం… ఆదిలాబాద్‌ జిల్లా బేలలో అతితక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో 14.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

3 / 5
<p>ఇక సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో 14.8, శంకర్‌పల్లి 14.9, మొయినాబాద్‌ 15 డిగ్రీలు, ఆదిలాబాద్‌లోని భీమ్‌పూర్‌ 15, సంగారెడ్డిలోని జిన్నారంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 08, 2025 11:25 am IST

ఇక సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో 14.8, శంకర్‌పల్లి 14.9, మొయినాబాద్‌ 15 డిగ్రీలు, ఆదిలాబాద్‌లోని భీమ్‌పూర్‌ 15, సంగారెడ్డిలోని జిన్నారంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

4 / 5
<p>మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజేంద్రనగర్‌లో 15.3, హెచ్‌సీయూలో 15.3, బీహెచ్‌ఈఎల్‌ 15.5, మల్కాజిగిరి 15.7, కుత్బుల్లాపూర్‌ 15.7, గచ్చిబౌలి 15.9, మారేడ్‌పల్లి 16, ఆర్సీపురం 16.1, బేగంపేట 16.4, నేరేడ్‌మెట్‌ 17.1, అల్వాల్‌ 17.1, కార్వాన్‌ లో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 08, 2025 11:25 am IST

మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజేంద్రనగర్‌లో 15.3, హెచ్‌సీయూలో 15.3, బీహెచ్‌ఈఎల్‌ 15.5, మల్కాజిగిరి 15.7, కుత్బుల్లాపూర్‌ 15.7, గచ్చిబౌలి 15.9, మారేడ్‌పల్లి 16, ఆర్సీపురం 16.1, బేగంపేట 16.4, నేరేడ్‌మెట్‌ 17.1, అల్వాల్‌ 17.1, కార్వాన్‌ లో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

5 / 5
<p>మరోవైపు తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 08, 2025 11:25 am IST

మరోవైపు తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!