MS Dhoni : ఎంఎస్​ ధోనీ ఎక్కడ? ఎప్పుడు ఆడతాడు? సీఎస్కే కెప్టెన్​ బిగ్​ అప్డేట్..

Published on Apr 12, 2026 11:32 am IST

ఐపీఎల్​ 2026 ప్రారంభమై రెండు వారాలు గడిచిపోయింది. ఇప్పుడు అందరి చూపు ఎంఎస్​ ధోనీవైపే ఉంది. గాయం కారణంగా ధోనీ ఆడకపోవడం ఫ్యాన్స్​ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ‘ధోనీ ఎప్పుడు ఆడతాడు?’ అని సీఎస్కేతో పాటు ధోనీ అభిమానులు అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సీఎస్కే కెప్టెన్​ రుతురాజ్​ గైక్వాడ్​ ఆన్సర్​ ఇచ్చేశాడు.

1 / 5
<p>చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా శనివారం దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. అయితే ‘ధోనీ ఎక్కడ?’ అని టాస్​ సమయంలో రవిశాస్త్రి గైక్వాడ్​ని అడిగాడు.</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Apr 12, 2026 11:32 am IST

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా శనివారం దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. అయితే ‘ధోనీ ఎక్కడ?’ అని టాస్​ సమయంలో రవిశాస్త్రి గైక్వాడ్​ని అడిగాడు.

(PTI)

2 / 5
<p>"ఎంఎస్ ధోనీ గురించి అడుగుతున్న వారందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ఆయన ప్రస్తుతం హోటల్‌లో ఉండి జట్టుకు మద్దతిస్తున్నారు. కానీ కచ్చితంగా చాలా త్వరలోనే ఆయన్ని మీరు మైదానంలో చూస్తారు," అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు. ఫలితంగా ఫ్యాన్స్​ ఫుల్​ ఖుష్​లో ఉన్నారు.</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Apr 12, 2026 11:32 am IST

"ఎంఎస్ ధోనీ గురించి అడుగుతున్న వారందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ఆయన ప్రస్తుతం హోటల్‌లో ఉండి జట్టుకు మద్దతిస్తున్నారు. కానీ కచ్చితంగా చాలా త్వరలోనే ఆయన్ని మీరు మైదానంలో చూస్తారు," అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు. ఫలితంగా ఫ్యాన్స్​ ఫుల్​ ఖుష్​లో ఉన్నారు.

(PTI)

3 / 5
<p>పిక్క కండరాల గాయం కారణంగా ధోనీ కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడని సీఎస్కే యాజమాన్యం ఐపీఎల్​ 2026 సీజన్ ప్రారంభానికి ప్రకటించిన సంగతి తెలిసిందే</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Apr 12, 2026 11:32 am IST

పిక్క కండరాల గాయం కారణంగా ధోనీ కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడని సీఎస్కే యాజమాన్యం ఐపీఎల్​ 2026 సీజన్ ప్రారంభానికి ప్రకటించిన సంగతి తెలిసిందే

(PTI)

4 / 5
<p>టీమిండియాకు ధోనీ గుడ్​బై చెప్పేసి చాలా సంవత్సరాలైంది. కేవలం ఐపీఎల్​ ఆడుతూ ఫ్యాన్స్​ని అలరిస్తున్నాడు. అయితే ధోనీ ఐపీఎల్​ కెరీర్​ కూడా చివరి దశలో ఉందని చాలా మంది భావిస్తున్నారు. అందుకే ధోనీని చూడాలని ఫ్యాన్స్​ తహతహలాడుతున్నారు. కానీ ధోనీ గాయం వార్త అందరిని బాధపెట్టింది.</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Apr 12, 2026 11:32 am IST

టీమిండియాకు ధోనీ గుడ్​బై చెప్పేసి చాలా సంవత్సరాలైంది. కేవలం ఐపీఎల్​ ఆడుతూ ఫ్యాన్స్​ని అలరిస్తున్నాడు. అయితే ధోనీ ఐపీఎల్​ కెరీర్​ కూడా చివరి దశలో ఉందని చాలా మంది భావిస్తున్నారు. అందుకే ధోనీని చూడాలని ఫ్యాన్స్​ తహతహలాడుతున్నారు. కానీ ధోనీ గాయం వార్త అందరిని బాధపెట్టింది.

(PTI)

5 / 5
<p>శనివారం డీసీపై గెలిచి ఐపీఎల్​ 2026లో ఖాతా ఓపెన్​ చేసిన చెన్నై సూపర్​ కింగ్స్​. ఏప్రిల్ 14న కేకేఆర్​తో తలపడనుంది. ఆ మ్యాచ్​కి ధోనీ అందుబాటులోకి వస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Apr 12, 2026 11:32 am IST

శనివారం డీసీపై గెలిచి ఐపీఎల్​ 2026లో ఖాతా ఓపెన్​ చేసిన చెన్నై సూపర్​ కింగ్స్​. ఏప్రిల్ 14న కేకేఆర్​తో తలపడనుంది. ఆ మ్యాచ్​కి ధోనీ అందుబాటులోకి వస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి

(PTI)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!