తెలుగు రాష్ట్రాల నుంచి IRCTC భారత్ గౌరవ్ ట్రైన్ టూర్ ప్యాకేజీ - గుజరాత్ లోని ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు..! ఇవిగో వివరాలు

Published on Oct 16, 2025 02:48 pm IST

తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా ‘భవ్య గుజరాత్’ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. గుజరాత్​లోని పలు అధ్యాత్మిక ప్రదేశాలను కవర్ చేసేలా ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

1 / 6
<p>అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలనే తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఐఆర్సీటీసీ టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా ‘భవ్య గుజరాత్’ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగానే ప్రకటించింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 02:48 pm IST

అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలనే తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఐఆర్సీటీసీ టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా ‘భవ్య గుజరాత్’ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగానే ప్రకటించింది.

2 / 6
<p>భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా ‘భవ్య గుజరాత్’ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. గుజరాత్​లోని పలు అధ్యాత్మిక ప్రదేశాలను కవర్ చేసేలా ఈ ప్యాకేజీని రూపొందించారు. ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 02:48 pm IST

భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా ‘భవ్య గుజరాత్’ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. గుజరాత్​లోని పలు అధ్యాత్మిక ప్రదేశాలను కవర్ చేసేలా ఈ ప్యాకేజీని రూపొందించారు. ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది.

3 / 6
<p>ఈ ప్యాకేజీ 9 రాత్రులు / 10 రోజులు ఉంటుంది. ఈ రైలు 2025 అక్టోబర్ 27న సికింద్రాబాద్ ఉదయం 8 గంటలకు, నిజామాబాద్ కు ఉదయం 11:30 గంటలకు, నాందేడ్ కు మధ్యాహ్నం 02:00 గంటలకు, పూర్ణా జంక్షన్ కు మధ్యాహ్నం 02:50 గంటలకు చేరుకుంటుందని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 02:48 pm IST

ఈ ప్యాకేజీ 9 రాత్రులు / 10 రోజులు ఉంటుంది. ఈ రైలు 2025 అక్టోబర్ 27న సికింద్రాబాద్ ఉదయం 8 గంటలకు, నిజామాబాద్ కు ఉదయం 11:30 గంటలకు, నాందేడ్ కు మధ్యాహ్నం 02:00 గంటలకు, పూర్ణా జంక్షన్ కు మధ్యాహ్నం 02:50 గంటలకు చేరుకుంటుందని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

4 / 6
<p>సందర్శించే ప్రాంతాలు : ద్వారకాలోని ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర ఆలయం, బేట్ ద్వారకాను సందర్శిస్తారు. ఇక సోమనాథ్ లోని సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం, మోడేరా సూర్యదేవాలయం (మోడేరా), రాణి కి వావ్ (పటాన్)ను చూస్తారు. ఎకతా నగర్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శిస్తారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 02:48 pm IST

సందర్శించే ప్రాంతాలు : ద్వారకాలోని ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర ఆలయం, బేట్ ద్వారకాను సందర్శిస్తారు. ఇక సోమనాథ్ లోని సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం, మోడేరా సూర్యదేవాలయం (మోడేరా), రాణి కి వావ్ (పటాన్)ను చూస్తారు. ఎకతా నగర్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శిస్తారు.

5 / 6
<p>రేణిగుంట నుంచి షురూ అయ్యే ఈ ప్రయాణం…. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్, సికింద్రాబాద్ జంక్షన్, నిజామాబాద్ జంక్షన్, హజూర్ సాహెబ్ నాందేడ్, పూర్ణా జంక్షన్ మీదుగా సాగుతుంది. ఆయా స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 02:48 pm IST

రేణిగుంట నుంచి షురూ అయ్యే ఈ ప్రయాణం…. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్, సికింద్రాబాద్ జంక్షన్, నిజామాబాద్ జంక్షన్, హజూర్ సాహెబ్ నాందేడ్, పూర్ణా జంక్షన్ మీదుగా సాగుతుంది. ఆయా స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు.

6 / 6
<p>ఈ ప్యాకేజీ ధరలు చూస్తే ఎకామనీ(ఎస్ఎల్) రూ.18,400, స్టాండర్డ్ (3AC) లో అయితే రూ. 30,200, కంఫర్ట్ (2ఏసీ)లో అయితే రూ.39,900గా ఉంటుంది. 5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. ఏసీ, నాన్ ఏసీ రూమ్ లు అందుబాటులో ఉంటాయి. టికెట్ బుకింగ్ తో పాటు పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్ సైట్ ను చూడాలి. ఇక</p><p>9701360701, 9281030749, 9281030750, 9281495843 నంబర్లను కూడా సంప్రదించవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 02:48 pm IST

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే ఎకామనీ(ఎస్ఎల్) రూ.18,400, స్టాండర్డ్ (3AC) లో అయితే రూ. 30,200, కంఫర్ట్ (2ఏసీ)లో అయితే రూ.39,900గా ఉంటుంది. 5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. ఏసీ, నాన్ ఏసీ రూమ్ లు అందుబాటులో ఉంటాయి. టికెట్ బుకింగ్ తో పాటు పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్ సైట్ ను చూడాలి. ఇక

9701360701, 9281030749, 9281030750, 9281495843 నంబర్లను కూడా సంప్రదించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!