హైదరాబాద్ టు కేరళ - జూలై నెలలో జర్నీ..! ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad, Kerala
Published on Jun 22, 2025 03:24 pm IST

కేరళ ప్రకృతి అందాలను చూడాలనుకుంటున్నారా..? అయితే IRCTC టూరిజం… హైదరాబాద్ నుంచి ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. జూలై మొదటి వారంలో జర్నీ ఉంటుంది. షెడ్యూల్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

1 / 8
<p>కేరళలోని ప్రకృతి అందాలను చూసేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:24 pm IST

కేరళలోని ప్రకృతి అందాలను చూసేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది.

2 / 8
<p><strong>హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ ధరలు : </strong>సింగిల్ షేరింగ్ కు రూ.32310, డబుల్ షేరింగ్ కు రూ.18870 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 16330గా నిర్ణయించారు. ఈ ధరలు కంఫార్ట్ క్లాస్(3A) లో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ.13600గా ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 29580, డబుల్ షేరింగ్ కు రూ. 16140గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:24 pm IST

హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.32310, డబుల్ షేరింగ్ కు రూ.18870 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 16330గా నిర్ణయించారు. ఈ ధరలు కంఫార్ట్ క్లాస్(3A) లో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ.13600గా ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 29580, డబుల్ షేరింగ్ కు రూ. 16140గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.

3 / 8
<p>3వ రోజు ఉదయం ఎరవీకులం నేషన్ ప్రాక్ ను చూస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ తో పాటు ఏకో పాయింట్ ను చూస్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే ఉంటారు.నాల్గో రోజు హోటల్ నుంచి బయల్దేరి…. అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:24 pm IST

3వ రోజు ఉదయం ఎరవీకులం నేషన్ ప్రాక్ ను చూస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ తో పాటు ఏకో పాయింట్ ను చూస్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే ఉంటారు.నాల్గో రోజు హోటల్ నుంచి బయల్దేరి…. అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.

4 / 8
<p>ఈ ట్రిప్ లో భాగంగా అలెప్పీ, మున్నార్ తో పాటు మరికొన్ని టూరిస్ట్ స్పాట్లు చూస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 1 జూలై, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఆపరేట్ చేస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:24 pm IST

ఈ ట్రిప్ లో భాగంగా అలెప్పీ, మున్నార్ తో పాటు మరికొన్ని టూరిస్ట్ స్పాట్లు చూస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 1 జూలై, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఆపరేట్ చేస్తారు.

5 / 8
<p>ఐఆర్సీటీసీ టూరిజం. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. <a href="https://www.irctctourism.com/t" target="_blank"><strong>IRCTC టూరిజం వెబ్ సైట్</strong></a> లోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:24 pm IST

ఐఆర్సీటీసీ టూరిజం. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.

6 / 8
<p>ఈ టూర్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే.. 8287932229 / 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. <a href="https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR092" target="_blank">https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR092</a> లింక్ పై క్లిక్ చేసి ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:24 pm IST

ఈ టూర్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే.. 8287932229 / 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR092 లింక్ పై క్లిక్ చేసి ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

7 / 8
<p>మొదటి రోజు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(ట్రైన్ నెంబర్-.17230, శబరి ఎక్స్ ప్రెస్) నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు జర్నీ మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం చేస్తారు. రెండో రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:24 pm IST

మొదటి రోజు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(ట్రైన్ నెంబర్-.17230, శబరి ఎక్స్ ప్రెస్) నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు జర్నీ మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం చేస్తారు. రెండో రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.

8 / 8
<p>ఐదో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:24 pm IST

ఐదో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!