Shirdi Tour Package : హైదరాబాద్ టు షిర్డీ ట్రిప్ - బడ్జెట్ ధరలో 3 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

Published on Apr 03, 2026 03:32 pm IST

IRCTC Hyderabad Shirdi Tour Package : ఈ వేసవి వేళ షిర్డీ ట్రిప్ ప్లాన్ వెళ్లే ఆలోచన చేస్తున్నారా..? అయితే హైదరాబాద్ నుంచి మీకోసం IRCTC టూరిజం ప్యాకేజీని తీసుకువచ్చింది. జర్నీ తేదీలతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

1 / 6
<p>ఈ వేసవి వేళ షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఐఆర్సీటీసీ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.</p>(image source @SSSTShirdi ) expand-icon View Photos in a new improved layout
Published on Apr 03, 2026 03:32 pm IST

ఈ వేసవి వేళ షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఐఆర్సీటీసీ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

(image source @SSSTShirdi )

2 / 6
<p>ఈ ప్యాకేజీ మూడు రోజుల పాటు టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఐఆర్సీటీసీ టూరిజం తీసుకువచ్చిన ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 03, 2026 03:32 pm IST

ఈ ప్యాకేజీ మూడు రోజుల పాటు టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఐఆర్సీటీసీ టూరిజం తీసుకువచ్చిన ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

3 / 6
<p>ఈ టూర్ ప్యాకేజీని “సాయి సన్నిధి EX హైదరాబాద్ ”పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలి. జర్నీ డేట్ కంటే ముందే టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ 8 ఏప్రిల్, 2026 తేదీన అందుబాటులో ఉంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 03, 2026 03:32 pm IST

ఈ టూర్ ప్యాకేజీని “సాయి సన్నిధి EX హైదరాబాద్ ”పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలి. జర్నీ డేట్ కంటే ముందే టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ 8 ఏప్రిల్, 2026 తేదీన అందుబాటులో ఉంది.

4 / 6
<p>2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.ఆసక్తి గల టూరిస్టులు <a href="https://www.irctctourism.com/" target="_blank">https://www.irctctourism.com/</a> వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు బుకింగ్ చేసుకునే వాళ్లు… కామారెడ్డి, నిజామాబాద్ రైల్వే స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 03, 2026 03:32 pm IST

2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.ఆసక్తి గల టూరిస్టులు https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు బుకింగ్ చేసుకునే వాళ్లు… కామారెడ్డి, నిజామాబాద్ రైల్వే స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు.

5 / 6
<p>ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం…సింగిల్ షేరింగ్ కు రూ.7920గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 6700,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6690గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5000, డబుల్ షేరింగ్ కు రూ. 5010, సింగిల్ షేరింగ్ కు రూ. 6230గా నిర్ణయించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 03, 2026 03:32 pm IST

ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం…సింగిల్ షేరింగ్ కు రూ.7920గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 6700,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6690గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5000, డబుల్ షేరింగ్ కు రూ. 5010, సింగిల్ షేరింగ్ కు రూ. 6230గా నిర్ణయించారు.

6 / 6
<p>ఈ ప్యాకేజీలో టూర్ టికెట్లు, లంచ్, డిన్నర్, టూర్ గైడ్ అందుబాటులో ఉంటాయి. ఏదైనా వ్యక్తిగత ఖర్చులు ఉంటే మీరే భరించుకోవాలి. ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 నెంబర్లను సంప్రదించాలి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 03, 2026 03:32 pm IST

ఈ ప్యాకేజీలో టూర్ టికెట్లు, లంచ్, డిన్నర్, టూర్ గైడ్ అందుబాటులో ఉంటాయి. ఏదైనా వ్యక్తిగత ఖర్చులు ఉంటే మీరే భరించుకోవాలి. ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 నెంబర్లను సంప్రదించాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!