ఒకే ట్రిప్ లో అరకు, సింహాచలం చూసి రావొచ్చు - ఈ టూర్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి

Published on Nov 05, 2025 01:03 pm IST

అందమైన అరకు అందాలను వీక్షించేందుకు సరికొత్త ప్యాకేజీ వచ్చేసింది. విశాఖపట్నం నుంచి ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా అరకుతో పాటు సింహాచలం కూడా చూడొచ్చు. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

1 / 6
<div><p>వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా అరకు వెళ్లాలనుకునే వారికి సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. కేవలం అరకు మాత్రమే కాకుండా సింహాచలం కూడా చూడొచ్చు. </p></div> expand-icon View Photos in a new improved layout
Published on Nov 05, 2025 01:03 pm IST

వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా అరకు వెళ్లాలనుకునే వారికి సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. కేవలం అరకు మాత్రమే కాకుండా సింహాచలం కూడా చూడొచ్చు.

2 / 6
<p>'వైజాగ్ రీట్రీట్' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో విశాఖ, అరకు, సింహాచలం వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ <a href="https://telugu.hindustantimes.com/andhra-pradesh/irctc-tourism-announced-araku-tour-from-visakhapatnam-city-121671206361116.html" target="_blank">టూర్ </a>10 నవంబర్, 2025 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 05, 2025 01:03 pm IST

'వైజాగ్ రీట్రీట్' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో విశాఖ, అరకు, సింహాచలం వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ 10 నవంబర్, 2025 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

3 / 6
<div><p>మొదటి రోజు ఉదయం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ నుంచి టూరిస్టులను పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. అల్పహారం తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ లాంటి టూరిస్ట్ స్పాట్స్‌కి తీసుకెళ్తారు. రాత్రికి విశాఖపట్నంలోనే బస చేయాలి.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Nov 05, 2025 01:03 pm IST

మొదటి రోజు ఉదయం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ నుంచి టూరిస్టులను పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. అల్పహారం తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ లాంటి టూరిస్ట్ స్పాట్స్‌కి తీసుకెళ్తారు. రాత్రికి విశాఖపట్నంలోనే బస చేయాలి.

4 / 6
<div><div>రెండో రోజు ఉదయం 8 గంటలకు అరకు బయల్దేరాలి. దారిలో తైడా జంగల్ బెల్స్ చూస్తారు. పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శించిన తర్వాత రాత్రికి విశాఖపట్నం చేరుకుంటారు. 3వ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సింహాచలం హాఫ్ డే టూర్ ఉంటుంది. ఆ తర్వాత విశాఖపట్నం తిరిగి రావాలి. టూరిస్టులు ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ దగ్గర దిగొచ్చు. దీంతో ప్యాకేజీ ముగుస్తుంది.</div></div><section> </section> expand-icon View Photos in a new improved layout
Published on Nov 05, 2025 01:03 pm IST

రెండో రోజు ఉదయం 8 గంటలకు అరకు బయల్దేరాలి. దారిలో తైడా జంగల్ బెల్స్ చూస్తారు. పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శించిన తర్వాత రాత్రికి విశాఖపట్నం చేరుకుంటారు. 3వ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సింహాచలం హాఫ్ డే టూర్ ఉంటుంది. ఆ తర్వాత విశాఖపట్నం తిరిగి రావాలి. టూరిస్టులు ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ దగ్గర దిగొచ్చు. దీంతో ప్యాకేజీ ముగుస్తుంది.

5 / 6
<p>ప్యాకేజీ ధరలు : ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.<strong>9280</strong>, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ<strong>12,105</strong>, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.<strong>22,530</strong>గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలుంటాయి. 5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 05, 2025 01:03 pm IST

ప్యాకేజీ ధరలు : ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.9280, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ12,105, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.22,530గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలుంటాయి. 5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.

6 / 6
<p><a href="https://www.irctctourism.com/" target="_blank">https://www.irctctourism.com/</a> వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు లేదా వివరాలు తెలుసుకునేందుకు 8287932318, 9281495847,9550166168 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 05, 2025 01:03 pm IST

https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు లేదా వివరాలు తెలుసుకునేందుకు 8287932318, 9281495847,9550166168 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!