Karimnagar Railway Station : ఆధునిక హంగులతో కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌ - ఈ ఫొటోలు చూడండి

Published on Feb 12, 2026 05:32 pm IST

“ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. 100 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

1 / 7
<p>ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 12, 2026 05:32 pm IST

ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించింది.

2 / 7
<p>ఆధునీకరణ పనులతో కరీంనగర్ రైల్వే స్టేషన్‌ కొత్త రూపు సంతరించుకుంది.</p><p> రూ.25.85 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 12, 2026 05:32 pm IST

ఆధునీకరణ పనులతో కరీంనగర్ రైల్వే స్టేషన్‌ కొత్త రూపు సంతరించుకుంది.

రూ.25.85 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారు.

3 / 7
<p>ఆధునీకరణ పనులు వంద శాతం పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 12, 2026 05:32 pm IST

ఆధునీకరణ పనులు వంద శాతం పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

4 / 7
<p>అభివృద్ధి పనుల్లో భాగంగా… 12 మీటర్ల పూట్ ఓవర్ బ్రిడ్జి, న్యూ కవర్ ఫ్లాట్ ఫామ్, స్టేషన్ బిల్డింగ్, బుకింగ్ ఆఫీస్ పూర్తి చేశారు.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 12, 2026 05:32 pm IST

అభివృద్ధి పనుల్లో భాగంగా… 12 మీటర్ల పూట్ ఓవర్ బ్రిడ్జి, న్యూ కవర్ ఫ్లాట్ ఫామ్, స్టేషన్ బిల్డింగ్, బుకింగ్ ఆఫీస్ పూర్తి చేశారు.

5 / 7
<p>మోడ్రన్ టాయిలెట్స్, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు, ఎస్కులేటర్లు, లిఫ్ట్స్ నిర్మాణం చేశారు. ల్యాండ్ స్కేప్ తో పాటు లైటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 12, 2026 05:32 pm IST

మోడ్రన్ టాయిలెట్స్, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు, ఎస్కులేటర్లు, లిఫ్ట్స్ నిర్మాణం చేశారు. ల్యాండ్ స్కేప్ తో పాటు లైటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.

6 / 7
<p>ఆధునిక వసుతలతో టికెట్ బుకింగ్ కౌంటర్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 12, 2026 05:32 pm IST

ఆధునిక వసుతలతో టికెట్ బుకింగ్ కౌంటర్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

7 / 7
<p>అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా ఒక్క కరీంనగర్ రైల్వే స్టేషన్ మాత్రమే కాదు… పలు స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. చాలా చోట్ల 60 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా.. మరికొన్ని త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 12, 2026 05:32 pm IST

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా ఒక్క కరీంనగర్ రైల్వే స్టేషన్ మాత్రమే కాదు… పలు స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. చాలా చోట్ల 60 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా.. మరికొన్ని త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!