ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్ - ఏప్రిల్ లో రెండో విడత ఇళ్ల పంపిణీ

Published on Dec 28, 2025 08:07 am IST

త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ రెండో విడత కార్యక్రమం షురూ కానుంది. ఇదే విషయంపై తెలంగాణ గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఉంటుందని చెప్పారు.

1 / 5
<p>త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ రెండో విడత కార్యక్రమం షురూ కానుంది. ఇదే విషయంపై తెలంగాణ గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఉంటుందని చెప్పారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 28, 2025 08:07 am IST

త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ రెండో విడత కార్యక్రమం షురూ కానుంది. ఇదే విషయంపై తెలంగాణ గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఉంటుందని చెప్పారు.

2 / 5
<p>శనివారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కేవలం <strong>అర్హతే ప్రాతిపదికగా లబ్ధిదారులను ఎంపిక</strong> చేస్తున్నామని చెప్పారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 28, 2025 08:07 am IST

శనివారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కేవలం అర్హతే ప్రాతిపదికగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు.

3 / 5
<p>రాబోయే ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా రాబోయే మూడేళ్ల కాలంలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేస్తానని హామీ ఇచ్చారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 28, 2025 08:07 am IST

రాబోయే ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా రాబోయే మూడేళ్ల కాలంలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేస్తానని హామీ ఇచ్చారు.

4 / 5
<p>రాష్ట్రంలో సంక్షేమం<strong>, </strong>అభివృద్ధి జోడుడ్లవలె నడుస్తోందని మంత్రి పొంగులేటి చెప్పారు. మహాలక్ష్మి కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలందిస్తున్నామని వివరించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 28, 2025 08:07 am IST

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జోడుడ్లవలె నడుస్తోందని మంత్రి పొంగులేటి చెప్పారు. మహాలక్ష్మి కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలందిస్తున్నామని వివరించారు.

5 / 5
<p>మరోవైపు రాష్ట్రంలో మొదటి విడత కింద మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పనులు పూర్తి కావొస్తున్నాయి. చాలా చోట్ల గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి.నిర్మాణ దశను బట్టి నిధులను లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 28, 2025 08:07 am IST

మరోవైపు రాష్ట్రంలో మొదటి విడత కింద మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పనులు పూర్తి కావొస్తున్నాయి. చాలా చోట్ల గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి.నిర్మాణ దశను బట్టి నిధులను లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!