Supplements : రోజుకు 35 సప్లిమెంట్లు తీసుకుంటున్న Kim Kardashian! శరీరానికి మంచిదేనా?

Published on May 25, 2026 11:19 am IST

Kim Kardashian : తాను రోజుకు దాదాపు 35 రకాల హెల్త్ సప్లిమెంట్లను తీసుకుంటున్నట్లు వెల్లడించి సంచలనం సృష్టించింది ప్రముఖ రియాలిటీ టీవీ స్టార్, వ్యాపారవేత్త కిమ్ కర్దాషియన్. ఇంత భారీ మొత్తంలో సప్లిమెంట్లు తీసుకోవడం మంచిదేనా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

1 / 5
<p>ప్రముఖ నటి ఏమీ పోహ్లర్ పాడ్‌కాస్ట్‌లో కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ.. తాను రోజుకు 35 సప్లిమెంట్లను మూడు డోసులుగా విభజించి తీసుకుంటానని, ఈ రొటీన్ వల్ల తనకు ‘పిల్ ఫెటీగ్’ (టాబ్లెట్లు మింగి విసుగు చెందడం) కూడా వస్తుందని ఒప్పుకుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 25, 2026 11:19 am IST

ప్రముఖ నటి ఏమీ పోహ్లర్ పాడ్‌కాస్ట్‌లో కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ.. తాను రోజుకు 35 సప్లిమెంట్లను మూడు డోసులుగా విభజించి తీసుకుంటానని, ఈ రొటీన్ వల్ల తనకు ‘పిల్ ఫెటీగ్’ (టాబ్లెట్లు మింగి విసుగు చెందడం) కూడా వస్తుందని ఒప్పుకుంది.

2 / 5
<p>ఈ నేపథ్యంలో వైద్యులు ఒక ముఖ్యమైన విషయాన్ని హెచ్చరిస్తున్నారు. మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరుకుతాయి కదా అని మల్టీవిటమిన్లు, మినరల్స్ ఎక్కువగా వాడితే శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడే తెలిపిన వివరాల ప్రకారం.. సప్లిమెంట్ల అతి వినియోగం వల్ల కలిగే నష్టాలు, జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి..</p> expand-icon View Photos in a new improved layout
Published on May 25, 2026 11:19 am IST

ఈ నేపథ్యంలో వైద్యులు ఒక ముఖ్యమైన విషయాన్ని హెచ్చరిస్తున్నారు. మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరుకుతాయి కదా అని మల్టీవిటమిన్లు, మినరల్స్ ఎక్కువగా వాడితే శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడే తెలిపిన వివరాల ప్రకారం.. సప్లిమెంట్ల అతి వినియోగం వల్ల కలిగే నష్టాలు, జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి..

3 / 5
<p>విటమిన్లు, మినరల్స్ శాతాన్ని గమనించకుండా సొంతంగా వాడటం వల్ల శరీరంలోని వివిధ అవయవాలు ఒత్తిడికి గురవుతాయి. ముఖ్యంగా ఫ్యాట్-సోల్యూబుల్ (కొవ్వులో కరిగే) విటమిన్లయిన విటమిన్ ఏ<strong>, </strong>డీ<strong>, </strong>ఈ, కే,, శరీరంలో అదనంగా పేరుకుపోతాయి. ఇవి నీటి ద్వారా బయటకు పోవు కాబట్టి కాలక్రమేణా టాక్సిసిటీగా మారి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి! ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్ మోతాదు మించితే మూత్రపిండాలలో రాళ్లు (ఏర్పడటం, కిడ్నీలు దెబ్బతినడం, లివర్ (కాలేయం) ఒత్తిడికి గురికావడం, నరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. అనేక జీర్ణక్రియ సమస్యలు కూడా చూస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 25, 2026 11:19 am IST

విటమిన్లు, మినరల్స్ శాతాన్ని గమనించకుండా సొంతంగా వాడటం వల్ల శరీరంలోని వివిధ అవయవాలు ఒత్తిడికి గురవుతాయి. ముఖ్యంగా ఫ్యాట్-సోల్యూబుల్ (కొవ్వులో కరిగే) విటమిన్లయిన విటమిన్ ఏ, డీ, ఈ, కే,, శరీరంలో అదనంగా పేరుకుపోతాయి. ఇవి నీటి ద్వారా బయటకు పోవు కాబట్టి కాలక్రమేణా టాక్సిసిటీగా మారి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి! ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్ మోతాదు మించితే మూత్రపిండాలలో రాళ్లు (ఏర్పడటం, కిడ్నీలు దెబ్బతినడం, లివర్ (కాలేయం) ఒత్తిడికి గురికావడం, నరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. అనేక జీర్ణక్రియ సమస్యలు కూడా చూస్తారు.

4 / 5
<p><strong>సప్లిమెంట్లు నిజంగా ఎవరికి అవసరం? -</strong> రక్తపరీక్షల్లో విటమిన్ లోపాలు బయటపడిన వారు, అనీమియా (రక్తహీనత) లేదా ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత) ఉన్నవారు, గర్భిణీలు, కఠినమైన డైట్ నియమాలు పాటించేవారు, వృద్ధాప్య సమస్యలు ఉన్నవారు, దీర్ఘకాలిక రోగులు సప్లిమెంట్లు తీసుకోవాలి.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 25, 2026 11:19 am IST

సప్లిమెంట్లు నిజంగా ఎవరికి అవసరం? - రక్తపరీక్షల్లో విటమిన్ లోపాలు బయటపడిన వారు, అనీమియా (రక్తహీనత) లేదా ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత) ఉన్నవారు, గర్భిణీలు, కఠినమైన డైట్ నియమాలు పాటించేవారు, వృద్ధాప్య సమస్యలు ఉన్నవారు, దీర్ఘకాలిక రోగులు సప్లిమెంట్లు తీసుకోవాలి.

5 / 5
<p>"ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన నిద్ర, తగినంత నీరు తాగడం మాత్రమే పునాదులు. సప్లిమెంట్లు ఎప్పుడూ ఆహారానికి ప్రత్యామ్నాయం కావు," అని డాక్టర్​ దిలీప్ తెలిపారు. మీ శరీరానికి ఏ విటమిన్ అవసరమో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించుకుని, డాక్టర్ పర్యవేక్షణలోనే తగిన మోతాదులో సప్లిమెంట్లు తీసుకోవడం సురక్షితమైన మార్గం.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 25, 2026 11:19 am IST

"ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన నిద్ర, తగినంత నీరు తాగడం మాత్రమే పునాదులు. సప్లిమెంట్లు ఎప్పుడూ ఆహారానికి ప్రత్యామ్నాయం కావు," అని డాక్టర్​ దిలీప్ తెలిపారు. మీ శరీరానికి ఏ విటమిన్ అవసరమో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించుకుని, డాక్టర్ పర్యవేక్షణలోనే తగిన మోతాదులో సప్లిమెంట్లు తీసుకోవడం సురక్షితమైన మార్గం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!