Messi in Hyderabad : ఉప్పల్ లో 'మెస్సీ మ్యాచ్ - గ్రౌండ్ లోకి సీఎం రేవంత్, రాహుల్ గాంధీ ఎంట్రీ, పూర్తి షెడ్యూల్ ఇదే

Published on Dec 13, 2025 03:57 pm IST

ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో కూడా భాగమవుతారు. మెస్సీ టూర్ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి…

1 / 5
<p>ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో కూడా భాగమవుతారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 03:57 pm IST

ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో కూడా భాగమవుతారు.

2 / 5
<p>అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… సాయంత్రం 7:30 గంటలకు మెస్సీ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటాడు. రాత్రి 7:50 నిమిషాలకు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.8:6 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి పిచ్‌పైకి ఎంట్రీ ఇస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 03:57 pm IST

అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… సాయంత్రం 7:30 గంటలకు మెస్సీ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటాడు. రాత్రి 7:50 నిమిషాలకు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.8:6 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి పిచ్‌పైకి ఎంట్రీ ఇస్తారు.

3 / 5
<div><p>రాత్రి 8:6 నిమిషాలకు లియోనల్ మెస్సీ పిచ్ పై వస్తాడు. అతని సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. 8:10 నిమిషాలకు హార్డ్‌ స్టాప్‌ ఉంటుంది.</p><p>8:13 నిమిషాలకు పెనాల్టీ షూటౌట్‌ ఉంటుంది.</p><p> </p></div> expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 03:57 pm IST

రాత్రి 8:6 నిమిషాలకు లియోనల్ మెస్సీ పిచ్ పై వస్తాడు. అతని సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. 8:10 నిమిషాలకు హార్డ్‌ స్టాప్‌ ఉంటుంది.

8:13 నిమిషాలకు పెనాల్టీ షూటౌట్‌ ఉంటుంది.

4 / 5
<div><p>రాత్రి 8:18 నిమిషాలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మైదానంలో ఎంట్రీ ఇస్తారు.</p><p>8:38 నిమిషాలకు మెస్సీ, రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ కలిసి పరేడ్‌ వాక్‌లో పాల్గొంచారు. ఆ తర్వాత కొన్ని మ్యాచ్ లు జరుగుతాయి.</p></div><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 03:57 pm IST

రాత్రి 8:18 నిమిషాలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మైదానంలో ఎంట్రీ ఇస్తారు.

8:38 నిమిషాలకు మెస్సీ, రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ కలిసి పరేడ్‌ వాక్‌లో పాల్గొంచారు. ఆ తర్వాత కొన్ని మ్యాచ్ లు జరుగుతాయి.

5 / 5
<p>రాత్రి 8.51 గంటల సమయంలో ఈవెంట్ ఆర్గనైజర్స్ తో పాటు టీమ్స్ తో మెస్సీ ఫొటో షూట్ ఉంటుంది. మెస్సీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా గోట్ కప్ ప్రదానం ఉంటుంది. ఆ తర్వాత మెస్సీకి సీఎం రేవంత్ సన్మానం చేస్తారు. రాత్రి 9 గంటలతో ఈవెంట్ పూర్తవుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 03:57 pm IST

రాత్రి 8.51 గంటల సమయంలో ఈవెంట్ ఆర్గనైజర్స్ తో పాటు టీమ్స్ తో మెస్సీ ఫొటో షూట్ ఉంటుంది. మెస్సీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా గోట్ కప్ ప్రదానం ఉంటుంది. ఆ తర్వాత మెస్సీకి సీఎం రేవంత్ సన్మానం చేస్తారు. రాత్రి 9 గంటలతో ఈవెంట్ పూర్తవుతుంది.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!