మహాభారతంలో నటించిన ఈ నటులు ఇప్పుడీ లోకంలో లేరు.. కర్ణుడి నుంచి భీముడి పాత్రధారి వరకు..

By Hari Prasad S, Hyderabad
Published on Oct 15, 2025 03:36 pm IST

మహాభారతం టీవీ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. ఎప్పుడో 37 ఏళ్ల కిందట దూరదర్శన్ లో వచ్చిన ఈ షోలో నటించిన కొందరు నటులు ఇప్పుడు మన మధ్య లేరు. కర్ణుడు, హనుమంతుడు, భీముడులాంటి పాత్రలు పోషించిన వాళ్లందరూ కన్నుమూశారు.

1 / 9
<p>1987లో వచ్చిన మహాభారతం షోకి మంచి ఆదరణ లభించింది. నేటికీ ఈ షోలోని ప్రతి పాత్ర అభిమానుల హృదయంలో నిలిచిపోయింది. ఈ షోలో ముఖ్యమైన పాత్రలు పోషించిన ఎంతో మంది నటులు కన్నుమూశారు. తాజాగా పంకజ్ ధీర్ వీళ్లలో చేరారు.</p>(instagram) expand-icon View Photos in a new improved layout
Published on Oct 15, 2025 03:36 pm IST

1987లో వచ్చిన మహాభారతం షోకి మంచి ఆదరణ లభించింది. నేటికీ ఈ షోలోని ప్రతి పాత్ర అభిమానుల హృదయంలో నిలిచిపోయింది. ఈ షోలో ముఖ్యమైన పాత్రలు పోషించిన ఎంతో మంది నటులు కన్నుమూశారు. తాజాగా పంకజ్ ధీర్ వీళ్లలో చేరారు.

(instagram)

2 / 9
<p><strong>పంకజ్ ధీర్ </strong>- కర్ణుడి పాత్ర పోషించిన పంకజ్ ధీర్ తాజాగా కన్నుమూశాడు. క్యాన్సర్ తో బాధపడుతూ అతడు తుది శ్వాస విడిచాడు.</p>(instagram) expand-icon View Photos in a new improved layout
Published on Oct 15, 2025 03:36 pm IST

పంకజ్ ధీర్ - కర్ణుడి పాత్ర పోషించిన పంకజ్ ధీర్ తాజాగా కన్నుమూశాడు. క్యాన్సర్ తో బాధపడుతూ అతడు తుది శ్వాస విడిచాడు.

(instagram)

3 / 9
<p>ధారా సింగ్ - ధారా సింగ్ మహాభారతంలో హనుమంతుడి పాత్రను పోషించాడు. రామాయణంలోనూ హనుమంతుడి పాత్రను పోషించాడు. ధారా సింగ్ 2012లో కన్నుమూశాడు.</p>(instagram) expand-icon View Photos in a new improved layout
Published on Oct 15, 2025 03:36 pm IST

ధారా సింగ్ - ధారా సింగ్ మహాభారతంలో హనుమంతుడి పాత్రను పోషించాడు. రామాయణంలోనూ హనుమంతుడి పాత్రను పోషించాడు. ధారా సింగ్ 2012లో కన్నుమూశాడు.

(instagram)

4 / 9
<p><strong>ప్రవీణ్ కుమార్ </strong>- మహాభారతంలో భీముడి పాత్రలో నటించాడు. ప్రవీణ్ 2022లో కన్నుమూశాడు.</p>(instagram) expand-icon View Photos in a new improved layout
Published on Oct 15, 2025 03:36 pm IST

ప్రవీణ్ కుమార్ - మహాభారతంలో భీముడి పాత్రలో నటించాడు. ప్రవీణ్ 2022లో కన్నుమూశాడు.

(instagram)

5 / 9
<p><strong>గుఫీ పెయింటల్ </strong>- మహాభారతంలో శకుని పాత్రను పోషించారు. గుఫీ 2023 సంవత్సరంలో కన్నుమూశారు.</p>(instagram) expand-icon View Photos in a new improved layout
Published on Oct 15, 2025 03:36 pm IST

గుఫీ పెయింటల్ - మహాభారతంలో శకుని పాత్రను పోషించారు. గుఫీ 2023 సంవత్సరంలో కన్నుమూశారు.

(instagram)

6 / 9
<p><strong>గోగా కపూర్</strong> -మహాభారతంలో కంసుడి పాత్రను పోషించారు. గోగా 2011లో మరణించారు.</p>(instagram) expand-icon View Photos in a new improved layout
Published on Oct 15, 2025 03:36 pm IST

గోగా కపూర్ -మహాభారతంలో కంసుడి పాత్రను పోషించారు. గోగా 2011లో మరణించారు.

(instagram)

7 / 9
వేద్ వ్యాస్ పాత్రలో నటించిన రాజేష్ వివేక్ 2016లో గుండెపోటుతో మరణించారు.
(instagram) expand-icon View Photos in a new improved layout
Published on Oct 15, 2025 03:36 pm IST

వేద్ వ్యాస్ పాత్రలో నటించిన రాజేష్ వివేక్ 2016లో గుండెపోటుతో మరణించారు. (instagram)

8 / 9
<p><strong>వీరేంద్ర రాజ్దాన్ </strong>- విదురుడి పాత్రలో నటించిన వీరేంద్ర రాజ్దాన్ 2003లో మరణించారు.</p>(instagram) expand-icon View Photos in a new improved layout
Published on Oct 15, 2025 03:36 pm IST

వీరేంద్ర రాజ్దాన్ - విదురుడి పాత్రలో నటించిన వీరేంద్ర రాజ్దాన్ 2003లో మరణించారు.

(instagram)

9 / 9
<p>మహాభారతంలో ఇంద్రుడి పాత్రను పోషించిన సతీష్ కౌల్ 2021 ఏప్రిల్ 10 న కన్నుమూశారు.</p>(instagram) expand-icon View Photos in a new improved layout
Published on Oct 15, 2025 03:36 pm IST

మహాభారతంలో ఇంద్రుడి పాత్రను పోషించిన సతీష్ కౌల్ 2021 ఏప్రిల్ 10 న కన్నుమూశారు.

(instagram)

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!