సరికొత్త లుక్ లో మేడ్చల్ రైల్వే స్టేషన్ - ఈ ఫొటోలు చూడండి

Published on Feb 08, 2026 12:27 pm IST

“ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా మేడ్చల్ రైల్వే స్టేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం 83 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 17 శాతం పనులను త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు.

1 / 5
<p>ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మేడ్చల్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 08, 2026 12:27 pm IST

ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మేడ్చల్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తోంది.

2 / 5
<p>ఆధునీకరణ పనులతో నల్గొండ రైల్వే స్టేషన్‌ కొత్త రూపు సంతరించుకోనుంది. రూ.32.11 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ఇప్పటివరకు 83 శాతం పనులు పూర్తయ్యాయి.ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు. పనుల వివరాలను వెల్లడించారు,</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 08, 2026 12:27 pm IST

ఆధునీకరణ పనులతో నల్గొండ రైల్వే స్టేషన్‌ కొత్త రూపు సంతరించుకోనుంది. రూ.32.11 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ఇప్పటివరకు 83 శాతం పనులు పూర్తయ్యాయి.ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు. పనుల వివరాలను వెల్లడించారు,

3 / 5
<p>వెయిటింగ్ హాల్, బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్, ప్లంబింగ్, ఫ్లాట్ ఫామ్ సర్ ఫేస్ పనులు పూర్తయ్యాయి. అంతేకాకుండా పార్కింగ్ షెడ్యూస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఆధునాత టాయిలెట్స్ పనులను ముగించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 08, 2026 12:27 pm IST

వెయిటింగ్ హాల్, బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్, ప్లంబింగ్, ఫ్లాట్ ఫామ్ సర్ ఫేస్ పనులు పూర్తయ్యాయి. అంతేకాకుండా పార్కింగ్ షెడ్యూస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఆధునాత టాయిలెట్స్ పనులను ముగించారు.

4 / 5
<p>కొన్నిచోట్ల ఇంటీరియర్ పనులు, వెయిటింగ్ బిల్డింగ్, ఫ్లాట్ ఫారమ్ 2,3,4,5 లో కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ పనులను కూడా పూర్తి చేయనున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 08, 2026 12:27 pm IST

కొన్నిచోట్ల ఇంటీరియర్ పనులు, వెయిటింగ్ బిల్డింగ్, ఫ్లాట్ ఫారమ్ 2,3,4,5 లో కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ పనులను కూడా పూర్తి చేయనున్నారు.

5 / 5
<p>కొన్ని ఫ్లాట్ ఫామ్స్ లో పనులన్నీ పూర్తయ్యాయి. మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేసి…. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా రైల్వే శాఖ అధికారులు పని చేస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 08, 2026 12:27 pm IST

కొన్ని ఫ్లాట్ ఫామ్స్ లో పనులన్నీ పూర్తయ్యాయి. మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేసి…. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా రైల్వే శాఖ అధికారులు పని చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!