'నల్గొండ రైల్వే స్టేషన్' లుక్ మారుతోంది..! ఈ కొత్త ఫొటోలు చూడండి

Published on Oct 16, 2025 06:44 pm IST

తెలంగాణలోని నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద అభివృద్ధి పనులను చేపట్టారు. 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన తాజా ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు.

1 / 8
<p>ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని నల్గొండ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 06:44 pm IST

ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని నల్గొండ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తోంది.

2 / 8
<p>ఆధునీకరణ పనులతో నల్గొండ రైల్వే స్టేషన్‌ కొత్త రూపు సంతరించుకోనుంది. రూ.17 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 06:44 pm IST

ఆధునీకరణ పనులతో నల్గొండ రైల్వే స్టేషన్‌ కొత్త రూపు సంతరించుకోనుంది. రూ.17 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

3 / 8
<p>కవర్ ఓవర్ ఫ్లాట్ ఫామ్స్, లిఫ్ట్స్, అప్రోచ్ రోడ్డు, పార్కింగ్ తో పాటు ఇతర పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 06:44 pm IST

కవర్ ఓవర్ ఫ్లాట్ ఫామ్స్, లిఫ్ట్స్, అప్రోచ్ రోడ్డు, పార్కింగ్ తో పాటు ఇతర పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి.

4 / 8
<p>ప్లాట్‌ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. ప్రయాణికులు కూర్చునేందుకు స్టేషన్‌లో విశాలమైన ఆవరణతో పాటు టికెట్‌ బుకింగ్‌ కేంద్రాన్ని కొత్తగా తీర్చిదిద్దారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 06:44 pm IST

ప్లాట్‌ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. ప్రయాణికులు కూర్చునేందుకు స్టేషన్‌లో విశాలమైన ఆవరణతో పాటు టికెట్‌ బుకింగ్‌ కేంద్రాన్ని కొత్తగా తీర్చిదిద్దారు.

5 / 8
<p>రైల్వే స్టేషన్‌ ముందు భాగంలో వెహికల్స్ పార్క్ చేసుకునేందుకు ప్రత్యేక పార్కింగ్‌ స్థలం సిద్ధం చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 06:44 pm IST

రైల్వే స్టేషన్‌ ముందు భాగంలో వెహికల్స్ పార్క్ చేసుకునేందుకు ప్రత్యేక పార్కింగ్‌ స్థలం సిద్ధం చేశారు.

6 / 8
<p>రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్‌ఫాంపైకి చేరుకునేందుకు అధునాతన లిఫ్టు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కొత్త టాయిలెట్లు, వెయిటింగ్ హాల్ ను నిర్మించారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 06:44 pm IST

రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్‌ఫాంపైకి చేరుకునేందుకు అధునాతన లిఫ్టు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కొత్త టాయిలెట్లు, వెయిటింగ్ హాల్ ను నిర్మించారు.

7 / 8
<p>ప్రయాణికుల కోసం స్టేషన్‌లో విశాలమైన ఆవరణతో పాటు టికెట్‌ బుకింగ్‌ కేంద్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 06:44 pm IST

ప్రయాణికుల కోసం స్టేషన్‌లో విశాలమైన ఆవరణతో పాటు టికెట్‌ బుకింగ్‌ కేంద్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.

8 / 8
<p>మిగతా 20 శాతం పనులను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఆ దిశగానే పనులు కొనసాగుతున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 16, 2025 06:44 pm IST

మిగతా 20 శాతం పనులను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఆ దిశగానే పనులు కొనసాగుతున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!