పుట్టపర్తి : సత్యసాయి సన్నిధిలో ప్రధాని మోదీ - ఫొటోలు

Published on Nov 19, 2025 01:32 pm IST

పుట్టపర్తి సత్యసాయి శత జయంత్యుత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఫొటోలు ఇక్కడ చూడండి

1 / 5
<p>పుట్టపర్తి సత్యసాయి శత జయంత్యుత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 01:32 pm IST

పుట్టపర్తి సత్యసాయి శత జయంత్యుత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.

2 / 5
<p>భగవాన్ శ్రీ సత్యసాయి సమాధికి పుష్పాలతో ప్రధాని మోదీ నివాళులు అర్చించారు. శ్రీ సత్యసాయి మహా సమాధి, బంగారు విగ్రహం వద్ద ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 01:32 pm IST

భగవాన్ శ్రీ సత్యసాయి సమాధికి పుష్పాలతో ప్రధాని మోదీ నివాళులు అర్చించారు. శ్రీ సత్యసాయి మహా సమాధి, బంగారు విగ్రహం వద్ద ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు.

3 / 5
<p>సత్యసాయి మహా సమాధి వద్ద ప్రధాని మోదీ</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 01:32 pm IST

సత్యసాయి మహా సమాధి వద్ద ప్రధాని మోదీ

4 / 5
<p>సత్యసాయి మందిరంలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 01:32 pm IST

సత్యసాయి మందిరంలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

5 / 5
<p>సత్యసాయి జయంతి సందర్బంగా, రైతులకు అందించే గోదాన కార్యక్రమం లోభాగంగా నలుగురు రైతులకు గోదానం చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీకి ఆలయ పూజారులు వేద ఆశీస్సులు ఇచ్చారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 19, 2025 01:32 pm IST

సత్యసాయి జయంతి సందర్బంగా, రైతులకు అందించే గోదాన కార్యక్రమం లోభాగంగా నలుగురు రైతులకు గోదానం చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీకి ఆలయ పూజారులు వేద ఆశీస్సులు ఇచ్చారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!