Rakulpreet: బాలీవుడ్‌లోనే సెటిల్ అయిన ర‌కుల్ ప్రీత్‌-తెలుగు సినిమా చేసి అయిదేళ్లు-వైట్ డ్రెస్‌లో దేవ‌త‌లా-ఫొటోలు వైరల్

Published on May 07, 2026 12:07 pm IST

Rakulpreet: రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మెరిసింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ వైపే చూడటం లేదు. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. తాజాగా వైట్ డ్రెస్ లో అదరగొట్టిన ఈ భామ ఫొటోలు వైరల్ గా మారాయి.

1 / 5
<p>రకుల్ ప్రీత్ సింగ్ వైట్ డ్రెస్ లో దేవతలా మెరిసిపోయింది. ఈ ఫొటోలను ఇవాళ (మే 7) తన ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ పోస్టు చేసింది. </p>(instagram-Rakul Singh) expand-icon View Photos in a new improved layout
Published on May 07, 2026 12:07 pm IST

రకుల్ ప్రీత్ సింగ్ వైట్ డ్రెస్ లో దేవతలా మెరిసిపోయింది. ఈ ఫొటోలను ఇవాళ (మే 7) తన ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ పోస్టు చేసింది.

(instagram-Rakul Singh)

2 / 5
<p>బ్యూటీఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. ఈ భామ తెలుగు సినిమాలు చేయడం లేదు. </p>(instagram-Rakul Singh) expand-icon View Photos in a new improved layout
Published on May 07, 2026 12:07 pm IST

బ్యూటీఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. ఈ భామ తెలుగు సినిమాలు చేయడం లేదు.

(instagram-Rakul Singh)

3 / 5
<p>రకుల్ నటించిన చివరి తెలుగు మూవీ ‘కొండ పొలం’ 2021లో థియేటర్లలో రిలీజైంది. 2023లో బూ అనే మూవీ చేసింది కానీ అది ఓటీటీలోనే డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అయింది. </p>(instagram-Rakul Singh) expand-icon View Photos in a new improved layout
Published on May 07, 2026 12:07 pm IST

రకుల్ నటించిన చివరి తెలుగు మూవీ ‘కొండ పొలం’ 2021లో థియేటర్లలో రిలీజైంది. 2023లో బూ అనే మూవీ చేసింది కానీ అది ఓటీటీలోనే డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అయింది.

(instagram-Rakul Singh)

4 / 5
<p>ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. మేరే హస్బెండ్ కి బీవీ, దే దే ప్యార్ దే 2 సినిమాల్లో మెరిసింది. </p>(instagram-Rakul Singh) expand-icon View Photos in a new improved layout
Published on May 07, 2026 12:07 pm IST

ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. మేరే హస్బెండ్ కి బీవీ, దే దే ప్యార్ దే 2 సినిమాల్లో మెరిసింది.

(instagram-Rakul Singh)

5 / 5
<p>రకుల్ ప్రీత్ సింగ్ అప్ కమింగ్ హిందీ మూవీ ‘పతి పత్ని ఔర్ వో దో’. ఇది మే 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. </p>(instagram-Rakul Singh) expand-icon View Photos in a new improved layout
Published on May 07, 2026 12:07 pm IST

రకుల్ ప్రీత్ సింగ్ అప్ కమింగ్ హిందీ మూవీ ‘పతి పత్ని ఔర్ వో దో’. ఇది మే 15న థియేటర్లలో రిలీజ్ కానుంది.

(instagram-Rakul Singh)

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!