సౌతాఫ్రికాపై టీమిండియా ఆధిపత్యం.. మహిళల ప్రపంచ కప్​లో భారత్​ గెలుపు ఖాయమేనా!

Updated On Nov 02, 2025 10:37 am IST

2025 మహిళా ప్రపంచకప్​ ఫైనల్స్​కు సమయం ఆసన్నమైంది. ఇంకొన్ని గంటల్లో సౌతాఫ్రికా మహిళా జట్టుతో టీమిండియా పోటీపడనుంది. ఈ నేపథ్యంలో భారత మహిళల జట్టు గెలుపునకు దోహద పడే ఐదు కారణాల గురించి ఇక్కడ తెలుసుకోండి..

1 / 5
<p>ఈ 2025 మహిళల ప్రపంచకప్​లో నవీ ముంబై వేదికగా టీమిండియా ఇప్పటికే 3 మ్యాచ్​లు ఆడింది. అంతేకాదు, అన్ని మ్యాచుల్లోనూ గెలిచింది! అంటే గ్రౌండ్​ పరిస్థితులు మన మహిళల జట్టుకు బాగా తెలుసు. పైగా వర్షాల కారణంగా ప్రాక్టీస్​ సెషన్​లు కూడా సరిగ్గా జరగలేదు. ఫలితంగా గ్రౌండ్​ పరిస్థితులకు సౌతాఫ్రికా జట్టు అలవాటు పడిందా లేదా చూడాలి.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Nov 02, 2025 10:37 am IST

ఈ 2025 మహిళల ప్రపంచకప్​లో నవీ ముంబై వేదికగా టీమిండియా ఇప్పటికే 3 మ్యాచ్​లు ఆడింది. అంతేకాదు, అన్ని మ్యాచుల్లోనూ గెలిచింది! అంటే గ్రౌండ్​ పరిస్థితులు మన మహిళల జట్టుకు బాగా తెలుసు. పైగా వర్షాల కారణంగా ప్రాక్టీస్​ సెషన్​లు కూడా సరిగ్గా జరగలేదు. ఫలితంగా గ్రౌండ్​ పరిస్థితులకు సౌతాఫ్రికా జట్టు అలవాటు పడిందా లేదా చూడాలి.

2 / 5
<p>వన్డేల్లో సౌతాఫ్రికాతో హెడ్​-టు-హెడ్​ స్టాట్స్​ విషయంలో టీమిండియా మెరుగైన స్థితిలో ఉంది. 34 సందర్భాల్లో ఇరు జట్లు తలపడగా భారత మహిళల టీమ్​ 20 సార్లు గెలిచింది. సౌతాఫ్రికా 13 సార్లు విజయం సాధించింది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్​లో ఇది మనకు అడ్వాంటేజ్​!</p> expand-icon View Photos in a new improved layout
Updated on Nov 02, 2025 10:37 am IST

వన్డేల్లో సౌతాఫ్రికాతో హెడ్​-టు-హెడ్​ స్టాట్స్​ విషయంలో టీమిండియా మెరుగైన స్థితిలో ఉంది. 34 సందర్భాల్లో ఇరు జట్లు తలపడగా భారత మహిళల టీమ్​ 20 సార్లు గెలిచింది. సౌతాఫ్రికా 13 సార్లు విజయం సాధించింది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్​లో ఇది మనకు అడ్వాంటేజ్​!

3 / 5
<p>భారత మహిళల జట్టు సారథి హర్మన్​ప్రీత్​ కౌర్​ ఫామ్​లోకి రావడం మరొక ప్లస్​ పాయింట్​! ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్​లో హర్మన్​ప్రీత్​ 89 పరుగలు చేసింది. జెమిమాతో కలిసి సాధించిన 167 పరుగుల చారిత్రక భాగస్వామ్యంతో హర్మన్​ప్రీత్​లో విశ్వాసం మరింత పెరిగి ఉంటుంది. అంతేకాదు, 36ఏళ్ల హర్మన్​ప్రీత్​కు ఇదే చివరి వరల్డ్​ కప్​ అవ్వొచ్చు. అందుకే ఇందులో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఆమె రెడీ అవ్వనుంది.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Nov 02, 2025 10:37 am IST

భారత మహిళల జట్టు సారథి హర్మన్​ప్రీత్​ కౌర్​ ఫామ్​లోకి రావడం మరొక ప్లస్​ పాయింట్​! ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్​లో హర్మన్​ప్రీత్​ 89 పరుగలు చేసింది. జెమిమాతో కలిసి సాధించిన 167 పరుగుల చారిత్రక భాగస్వామ్యంతో హర్మన్​ప్రీత్​లో విశ్వాసం మరింత పెరిగి ఉంటుంది. అంతేకాదు, 36ఏళ్ల హర్మన్​ప్రీత్​కు ఇదే చివరి వరల్డ్​ కప్​ అవ్వొచ్చు. అందుకే ఇందులో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఆమె రెడీ అవ్వనుంది.

4 / 5
<p>మహిళల ప్రపంచకప్​ ఆశాంతం టీమిండియా బ్యాటింగ్​ లైనప్​లో నెం.3 ఇబ్బంది పెట్టింది. కానీ జెమిమా కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్​లో ఆ ఇబ్బంది కూడా తొలగిపోయింది. ఇది కూడా సానుకూల విషయమే.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Nov 02, 2025 10:37 am IST

మహిళల ప్రపంచకప్​ ఆశాంతం టీమిండియా బ్యాటింగ్​ లైనప్​లో నెం.3 ఇబ్బంది పెట్టింది. కానీ జెమిమా కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్​లో ఆ ఇబ్బంది కూడా తొలగిపోయింది. ఇది కూడా సానుకూల విషయమే.

5 / 5
<p>వీటన్నింటికి మించిన ప్లస్​ పాయింట్​.. మన మహిళల జట్టుకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తుండటం. డీవై పాటిల్​ వేదికగా జరగనున్న ఫైనల్​ మ్యాచ్​ టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ప్రజలు మన జట్టుకు ఫుల్​ ఎనర్జీని ఇచ్చే పనిలో ఉండటం ఖాయం!</p> expand-icon View Photos in a new improved layout
Updated on Nov 02, 2025 10:37 am IST

వీటన్నింటికి మించిన ప్లస్​ పాయింట్​.. మన మహిళల జట్టుకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తుండటం. డీవై పాటిల్​ వేదికగా జరగనున్న ఫైనల్​ మ్యాచ్​ టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ప్రజలు మన జట్టుకు ఫుల్​ ఎనర్జీని ఇచ్చే పనిలో ఉండటం ఖాయం!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!