తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 - మీ గ్రామ ఓటర్ లిస్ట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Published on Nov 30, 2025 11:04 am IST

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉంటుంది. అయితే ఓటర్ ముసాయిదా జాబితాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి…..

1 / 5
<p>తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉంటుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 30, 2025 11:04 am IST

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉంటుంది.

2 / 5
<p>అయితే ఓటర్ ముసాయిదా జాబితా కోసం చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. అయితే చాలా సింపుల్ గా ఎన్నికల సంఘం వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి….</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 30, 2025 11:04 am IST

అయితే ఓటర్ ముసాయిదా జాబితా కోసం చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. అయితే చాలా సింపుల్ గా ఎన్నికల సంఘం వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి….

3 / 5
<p>ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ <a href="https://finalgprolls.tsec.gov.in/gpwardwisevoterlistrural1.do" target="_blank">https://finalgprolls.tsec.gov.in/gpwardwisevoterlistrural1.do</a> లోకి వెళ్లాలి, ఇందులో ముందుగా జిల్లా, మండలం, గ్రామపంచాయతీ ఎంచుకోవాలి. అక్కడ కనిపించే కోడ్ ను సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వార్డ్ వైజ్ డేటాపై క్లిక్ చేస్తే సంబంధిత ఓటర్ లిస్ట్ డిస్ ప్లే అవుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 30, 2025 11:04 am IST

ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ https://finalgprolls.tsec.gov.in/gpwardwisevoterlistrural1.do లోకి వెళ్లాలి, ఇందులో ముందుగా జిల్లా, మండలం, గ్రామపంచాయతీ ఎంచుకోవాలి. అక్కడ కనిపించే కోడ్ ను సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వార్డ్ వైజ్ డేటాపై క్లిక్ చేస్తే సంబంధిత ఓటర్ లిస్ట్ డిస్ ప్లే అవుతుంది.

4 / 5
<p>మరోవైపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. నేటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ నామినేషన్లను స్వీకరిస్తారు. 3వ తేదీన ఈ నామినేషన్లను పరిశీలించనున్నారు. డిసెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 30, 2025 11:04 am IST

మరోవైపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. నేటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ నామినేషన్లను స్వీకరిస్తారు. 3వ తేదీన ఈ నామినేషన్లను పరిశీలించనున్నారు. డిసెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

5 / 5
<p> డిసెంబర్ 14వ తేదీన ఈ రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు.డిసెంబర్ 11వ తేదీన రాష్ట్రంలో పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొదటి దశలో 31 జిల్లాల్లోని 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 30, 2025 11:04 am IST

డిసెంబర్ 14వ తేదీన ఈ రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు.డిసెంబర్ 11వ తేదీన రాష్ట్రంలో పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొదటి దశలో 31 జిల్లాల్లోని 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!