రేషన్‌కార్డుదారులకు శుభవార్త - ఇక మీకోసం ప్రత్యేక బ్యాగులు..! ఈ కొత్త అప్డేట్ తెలుసుకోండి

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
Published on Aug 15, 2025 11:33 am IST

రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. సరుకులను తీసుకెళ్లేందుకు పర్యావరణహిత బ్యాగులు పంపిణీ చేయనుంది. వచ్చే నెల నుంచే వీటిని లబ్ధిదారులకు అందజేసే అవకాశం ఉంది. ముఖ్య వివరాలు ఇక్కడ తెలుసుకోండి….

1 / 9
<p>నిజానికి కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలోనే ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.</p><p>కొత్త కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న స్మార్ట్‌ రేషన్‌కార్డులను అందించే దిశగా పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం కావటంతో… ప్రస్తుతం పత్రాల రూపంలోనే అందజేస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 15, 2025 11:33 am IST

నిజానికి కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలోనే ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.

కొత్త కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న స్మార్ట్‌ రేషన్‌కార్డులను అందించే దిశగా పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం కావటంతో… ప్రస్తుతం పత్రాల రూపంలోనే అందజేస్తోంది.

2 / 9
<p>త్వరలోనే అందించబోయే స్మార్ట్ రేషన్‌ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫొటోలు ఉండే అవకాశం లేదు. ఏటీఎమ్‌ కార్డు సైజులో ఉంటుందని తెలుస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 15, 2025 11:33 am IST

త్వరలోనే అందించబోయే స్మార్ట్ రేషన్‌ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫొటోలు ఉండే అవకాశం లేదు. ఏటీఎమ్‌ కార్డు సైజులో ఉంటుందని తెలుస్తోంది.

3 / 9
<p>తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో రేషన్ పంపిణీలో భాగంగా సన్నబియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులను కూడా పంపిణీ చేయనుంది. ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 15, 2025 11:33 am IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో రేషన్ పంపిణీలో భాగంగా సన్నబియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులను కూడా పంపిణీ చేయనుంది. ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది.

4 / 9
<p>రేషన్ కార్డుల్లో ఇచ్చే సరుకులను తీసుకెళ్లేందుకు వీలుగా ఈ బ్యాగులను పంపిణీ చేయనున్నారు. ఈ ప్రత్యేక బ్యాగులు ఇప్పటికే జిల్లాల్లోని మెయిన్ లీగల్ సప్లయ్ గోదాములకు చేరుకున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 15, 2025 11:33 am IST

రేషన్ కార్డుల్లో ఇచ్చే సరుకులను తీసుకెళ్లేందుకు వీలుగా ఈ బ్యాగులను పంపిణీ చేయనున్నారు. ఈ ప్రత్యేక బ్యాగులు ఇప్పటికే జిల్లాల్లోని మెయిన్ లీగల్ సప్లయ్ గోదాములకు చేరుకున్నాయి.

5 / 9
<p> గోదాముల నుంచి రేషన్ డీలర్ల కార్డుల సంఖ్య ఆధారంగా ఈ బ్యాగులను సరఫరా చేస్తారు. ఆ తర్వాత రేషన్ కార్డుదారులకు అందజేస్తారు. వీటి పంపిణీపై పౌరసరఫరాలశాఖ అధికారికంగా ప్రకటన చేయనుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 15, 2025 11:33 am IST

గోదాముల నుంచి రేషన్ డీలర్ల కార్డుల సంఖ్య ఆధారంగా ఈ బ్యాగులను సరఫరా చేస్తారు. ఆ తర్వాత రేషన్ కార్డుదారులకు అందజేస్తారు. వీటి పంపిణీపై పౌరసరఫరాలశాఖ అధికారికంగా ప్రకటన చేయనుంది.

6 / 9
<p>ఆరు గ్యారెంటీల చిహ్నంతో పాటు 'అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం' అనే నినాదం ముద్రించి ఉంటుంది. వచ్చే నెల నుంచి వీటిని రేషన్ లబ్ధిదారులకు అందజేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 15, 2025 11:33 am IST

ఆరు గ్యారెంటీల చిహ్నంతో పాటు 'అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం' అనే నినాదం ముద్రించి ఉంటుంది. వచ్చే నెల నుంచి వీటిని రేషన్ లబ్ధిదారులకు అందజేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

7 / 9
<p> ఈ పర్యావరణహిత బ్యాగులపై అభయహస్తం చిహ్నంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ ఫొటోలు ఉండనున్నాయి. అంతేకాకుండా అభయహస్తం చిహ్నంతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటో కూడా ఉంటుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 15, 2025 11:33 am IST

ఈ పర్యావరణహిత బ్యాగులపై అభయహస్తం చిహ్నంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ ఫొటోలు ఉండనున్నాయి. అంతేకాకుండా అభయహస్తం చిహ్నంతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటో కూడా ఉంటుంది.

8 / 9
<p>మరోవైపు కొత్త రేషన్ కార్డుల స్టేటస్ ను తెలుసుకునేందుకు పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ (<a href="https://epds.telangana.gov.in/FoodSecurityAct/" target="_blank"><strong>https://epds.telangana.gov.in/FoodSecurityAct/</strong></a>) ను సంప్రదింవచ్చు. ఏమైనా మార్పులు చేర్పులు కూడా మీసేవా కేంద్రాల ఆధారంగా సవరించుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 15, 2025 11:33 am IST

మరోవైపు కొత్త రేషన్ కార్డుల స్టేటస్ ను తెలుసుకునేందుకు పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ (https://epds.telangana.gov.in/FoodSecurityAct/) ను సంప్రదింవచ్చు. ఏమైనా మార్పులు చేర్పులు కూడా మీసేవా కేంద్రాల ఆధారంగా సవరించుకోవచ్చు.

9 / 9
<p>ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసింది. జూలై 25 నుంచి ఆగస్ట్ 10 వరకు వీటిని అందజేసింది. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి… కొత్త కార్డులను కూడా మంజూరు చేస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 15, 2025 11:33 am IST

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసింది. జూలై 25 నుంచి ఆగస్ట్ 10 వరకు వీటిని అందజేసింది. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి… కొత్త కార్డులను కూడా మంజూరు చేస్తున్నారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!