తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్‌ - విచారిస్తున్న సైబర్ పోలీసులు

Published on Nov 15, 2025 02:00 pm IST

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. ఆర్డర్‌ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సైట్‌ ఓపెన్ అయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు… సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌లో కేసు నమోదైంది.

1 / 4
<p>తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. ఆర్డర్‌ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సైట్‌ ఓపెన్ అయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు… సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 15, 2025 02:00 pm IST

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. ఆర్డర్‌ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సైట్‌ ఓపెన్ అయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు… సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2 / 4
<p>హైకోర్టు వెబ్ సైట్ నుంచి కేసులకు సంబంధించిన ఆర్డర్‌ కాపీలు డౌన్లోడ్ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సైట్‌ లోకి వెళ్తుంది. పీడీఎఫ్ ఫైల్స్‌కు బదులుగా BDG స్లాట్‌ బెట్టింగ్‌ సైట్‌ ఓపెన్ అయింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 15, 2025 02:00 pm IST

హైకోర్టు వెబ్ సైట్ నుంచి కేసులకు సంబంధించిన ఆర్డర్‌ కాపీలు డౌన్లోడ్ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సైట్‌ లోకి వెళ్తుంది. పీడీఎఫ్ ఫైల్స్‌కు బదులుగా BDG స్లాట్‌ బెట్టింగ్‌ సైట్‌ ఓపెన్ అయింది.

3 / 4
<p>అప్రమత్తమైన హైకోర్టు రిజిస్ట్రార్… వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 15, 2025 02:00 pm IST

అప్రమత్తమైన హైకోర్టు రిజిస్ట్రార్… వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

4 / 4
<p>సైట్‌ను వెంటనే రిస్టోర్‌ చేసిన ఎన్‌ఐసీ అధికారులు విదేశీ గేమింగ్‌ యాప్‌ల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. వెబ్‌సైట్‌ సబ్‌ సబ్ డొమైన్స్ యథావిధిగా పనిచేస్తున్నట్లు కోర్టు వర్గాలు చెప్పాయి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 15, 2025 02:00 pm IST

సైట్‌ను వెంటనే రిస్టోర్‌ చేసిన ఎన్‌ఐసీ అధికారులు విదేశీ గేమింగ్‌ యాప్‌ల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. వెబ్‌సైట్‌ సబ్‌ సబ్ డొమైన్స్ యథావిధిగా పనిచేస్తున్నట్లు కోర్టు వర్గాలు చెప్పాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!