తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఎగ్జామ్ ఫీజు తేదీలు వచ్చేశాయ్

Published on Oct 31, 2025 12:16 pm IST

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది.నవంబర్ 1వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇందుకు నవంబర్ 14వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. రూ. 2 వేల ఫైన్ తో డిసెంబర్ 15వ తేదీ వరకు కూడా చెల్లించకోవచ్చు.

1 / 7
<p>తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది.నవంబర్ 1వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇందుకు నవంబర్ 14వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 12:16 pm IST

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది.నవంబర్ 1వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇందుకు నవంబర్ 14వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

2 / 7
<p>100 రూపాయల ఫైన్ తో నవంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇక రూ.500 ఫైన్ తో డిసెంబర్ 1వ తేదీ వరకు అవకాశం కల్పించారు.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 12:16 pm IST

100 రూపాయల ఫైన్ తో నవంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇక రూ.500 ఫైన్ తో డిసెంబర్ 1వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

3 / 7
<p>రూ. 1000 ఫైన్ తో డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. ఇక రూ. 2 వేల ఫైన్ తో డిసెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవచ్చు. <br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 12:16 pm IST

రూ. 1000 ఫైన్ తో డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. ఇక రూ. 2 వేల ఫైన్ తో డిసెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవచ్చు.

4 / 7
<p>ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు రూ. 530 చెల్లించాలి. ప్రాక్టికల్ పరీక్ష కోసం రూ. 100 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులు రూ. 870 చెల్లించాలి.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 12:16 pm IST

ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు రూ. 530 చెల్లించాలి. ప్రాక్టికల్ పరీక్ష కోసం రూ. 100 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులు రూ. 870 చెల్లించాలి.

5 / 7
<p>సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు రూ. 530 చెల్లించాలి. ఇంగ్లీష్ ప్రాక్టికల్ కోసం రూ. 100, జనరల్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షల కోసం రూ. 870 చెల్లించాలి. సెకండ్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులు రూ. 870 చెల్లించాలి.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 12:16 pm IST

సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు రూ. 530 చెల్లించాలి. ఇంగ్లీష్ ప్రాక్టికల్ కోసం రూ. 100, జనరల్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షల కోసం రూ. 870 చెల్లించాలి. సెకండ్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులు రూ. 870 చెల్లించాలి.

6 / 7
<p>మరోవైపు తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయని పేర్కొంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 12:16 pm IST

మరోవైపు తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయని పేర్కొంది.

7 / 7
<p>ఇక ఫిబ్రవరి 2వ తేదీ నుంచి <a href="https://www.hindustantimes.com/telugu/andhra-pradesh/ap-intermediate-public-examination-2026-fee-payment-deadline-extended-to-october-31-261761733372906.html" target="_blank">ఇంటర్ </a>ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 12:16 pm IST

ఇక ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!