GI ఆన్ వీల్స్.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే తొలిసారిగా

By , Hyderabad
Published on Feb 27, 2026 01:46 pm IST

దేశంలో ఎక్కడా జరగని విధంగా తొలిసారిగా జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయం అని గవర్నర్, జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఒక్కో బస్సుపై ఒక్కో ప్రత్యేక ఉంటుందన్నారు.

1 / 5
<p>హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌లో టీజీఎస్ఆర్టీసీ దేశంలోనే మొట్టమొదటిసారిగా 'GI (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఆన్ వీల్స్' జీఐ ద్వారా గుర్తించిన సాంస్కృతిక, కళాత్మక చిత్రాలతో రూపొందించిన బస్సులను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 27, 2026 01:46 pm IST

హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌లో టీజీఎస్ఆర్టీసీ దేశంలోనే మొట్టమొదటిసారిగా 'GI (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఆన్ వీల్స్' జీఐ ద్వారా గుర్తించిన సాంస్కృతిక, కళాత్మక చిత్రాలతో రూపొందించిన బస్సులను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు.

2 / 5
<p>జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమం ఆలోచన గురించి తొలిసారిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు చెప్పిన వెంటనే స్పందించారని గవర్నర్ తెలిపారు. ఒక్కో బస్సుపై ఒక్కో ప్రత్యేక జీఐ వర్క్‌తో విస్తృత ప్రచారం నిర్వహించడం అభినందనీయమన్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 27, 2026 01:46 pm IST

జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమం ఆలోచన గురించి తొలిసారిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు చెప్పిన వెంటనే స్పందించారని గవర్నర్ తెలిపారు. ఒక్కో బస్సుపై ఒక్కో ప్రత్యేక జీఐ వర్క్‌తో విస్తృత ప్రచారం నిర్వహించడం అభినందనీయమన్నారు.

3 / 5
<p>జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అనేది మన చరిత్ర, గుర్తింపు, సంప్రదాయమని, జీఐ ట్యాగ్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని గవర్నర్ జిష్ణు దేవ్ అన్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 27, 2026 01:46 pm IST

జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అనేది మన చరిత్ర, గుర్తింపు, సంప్రదాయమని, జీఐ ట్యాగ్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని గవర్నర్ జిష్ణు దేవ్ అన్నారు.

4 / 5
<p>బస్సులపై జీఐ ఆర్ట్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ కళలు చేతిపనులపై అవగాహనను తెస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పర్యాటక అభివృద్ధి చేతివృత్తులవారిని ప్రోత్సహిస్తుందని చెప్పారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 27, 2026 01:46 pm IST

బస్సులపై జీఐ ఆర్ట్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ కళలు చేతిపనులపై అవగాహనను తెస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పర్యాటక అభివృద్ధి చేతివృత్తులవారిని ప్రోత్సహిస్తుందని చెప్పారు.

5 / 5
<p>6జీఐ ఆర్ట్ వర్క్ ఉన్న 6 జిల్లాలకు 6 ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభించామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సంస్కృతిని, కళాకారులను, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 27, 2026 01:46 pm IST

6జీఐ ఆర్ట్ వర్క్ ఉన్న 6 జిల్లాలకు 6 ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభించామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సంస్కృతిని, కళాకారులను, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!